Home » Kanaka durga temple
ఆంధ్రప్రదేశ్లో అంతర్వేది రథం దగ్ధం కాక చల్లారక ముందే.. విజయవాడ దుర్గగుడి రథంలో మూడు వెండి సింహాల ప్రతిమలు మాయమవడం హీట్ని పెంచింది. ఇంద్రకీలాద్రి రథంపై వెండి సింహాల ప్రతిమలు మాయమైన ఘటనపై.. ఈవో సురేష్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉగాది తర�
బెజవాడ దుర్గగుడి రథం నాలుగో వెండి సింహం ప్రతిమను ఆలయ అధికారులు రథం నుంచి బయటకు తీశారు. సింహం విగ్రహాన్ని తూకం వేసి.. 3 కేజీల 239 గ్రాములు ఉన్నట్లు నిర్ధారించారు. విగ్రహాన్ని స్టోర్ రూమ్లో భద్రపరిచారు. ఇక అమ్మవారి రథంలోని మూడు వెండి సింహాల ప్ర�
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయానికి కరోనా సెగ తగలింది. ఆలయ ఈవో సహా 18 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఈవో సురేష్ బాబు కొద్దిరోజులుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్ధా�