Home » Kanaka durga temple
నేడు దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు సమర్పించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున పసుపు, కుంకుమ, గాజులు, పండ్లను సమర్పించారు.
గాయత్రీ మంత్రం జపిస్తే ఆనందంతో పాటు మంచి ఆలోచనలు, ఆత్వవిశ్వాసం పెంపొందుతాయి.
అమ్మవారు అనుగ్రహిస్తే సంతానం కలుగుతుంది. 2 -10 ఏళ్ల బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజలు చేసి కొత్త బట్టలు పెడతారు.
బ్రహ్మ నుంచి వరం పొందిన మహిషాసురుడికి పురుషుల చేతిలో మరణం ఉండదు. ఆ తర్వాత..
ఉత్సవాలకు హాజరుకాలేని వారు ఆన్లైన్లో ఆర్జిత సేవలు చేయించుకునేందుకు రూ.1500 చెల్లించి వీడియో లింక్ ద్వారా పూజలను వీక్షించవచ్చు.
ఈ మూడు రోజులు ఉచితంగా ప్రయాణం చేసే సదుపాయం కల్పించామని ఈవో తెలిపారు.
"జై భవానీ.. జై జై భవానీ" అంటూ అమ్మవారి నామ స్మరణలతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగిపోతోంది.
యాప్లో లడ్డూలు బుక్ చేసుకున్న వారికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు.
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం ఇంద్రకీలాద్రిపైనున్న కనక దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.