Home » kanakadurga temple
నటి కోమలీ ప్రసాద్ నేడు విజయవాడ కనకదుర్గ ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ఇలా ఆలయం బయట దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Kanakadurga Temple : భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి
పవన్ కళ్యాణ్ తన కూతురు ఆద్యతో కలిసి నిన్న మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతిదేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.
Durga Malleswara Swamy : గతేడాది దసరా సమయంలో తెప్పోత్సవ కార్యక్రమం జరగకపోవడం అసంతృప్తి ఉంది. దానిని పోగొట్టేందుకు ఈ ఏడాది చైత్రమాస బ్రహ్మోత్సవాలలో ఉత్సవ విగ్రహాలకు నదీ విహార కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
హేమ మాట్లాడి వెళ్లిపోతుంటే ఓ విలేఖరి ‘‘మేడమ్ మీరు ఎంతమంది వచ్చారు, దర్శనానికి ఏ టిక్కెట్ కొన్నారు? అని ప్రశ్నించాడు.'' దీంతో హేమ ఆ విలేకరిపై సీరియస్ అయి............
తాజాగా ప్రమాదం తర్వాత కోలుకున్నాక మొదటి సారి బయటకి వచ్చారు సాయి ధరమ్ తేజ్. హీరో సాయిధరమ్ తేజ్ కుటుంబ సమేతంగా విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన......
కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి; పర్వతం కోటి దీపాలతో తేజోమానంగా వెలిగిపోనుంది. కోటి దీపోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
వీవీఐపీలకు మాత్రమే అంతరాలయంలోకి అనుమతి ఉంది. కానీ వీవీఐపీలు కాని వారిని అంతరాలయంలోకి దేవస్థానం సిబ్బంది తోడ్కోని వెళుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు భారీగా తరలివస్తుంటారు. కానీ..కరోనా కాలం నడుస్తుండడంతో అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
కరోనా కష్టకాలంలో ఎందరికో అండగా నిలుస్తున్న ‘రియల్ హీరో’ సోనూ సూద్ విజయవాడ కనకదుర్మమ్మ వారిని దర్శించుకున్నారు..