-
Home » Kanimozhi
Kanimozhi
Tamilandu: దళిత మహిళ వంట తినని విద్యార్థులు.. అనూహ్యంగా స్పందించి, ప్రశంసలు అందుకుంటున్న ఎంపీ కనిమొళి
విద్యార్థులు తాను తయారుచేసిన అల్పాహారాన్ని తినడానికి నిరాకరించారని, ఎందుకంటే వారి తల్లిదండ్రులు వాటిని తినకూడదని నిషేధించారని మునియసెల్వి చెప్పింది. కారణం తాను దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి. తాను తయారుచేసిన అల్పాహారం తి�
Manipur: మణిపూర్కు 21 మంది విపక్ష నేతలు.. ఎంపీ కనిమొళి ఏమన్నారంటే?
మణిపూర్లో ఇండియా నేతలు పరిశీలించిన అంశాలను పార్లమెంటులో చర్చించాలని ఆ కూటమి నేతలు అంటున్నారు.
DMK leader Kanimozhi: మా రాష్ట్రాన్ని ఏమని పిలవాలో మాకు చెప్పొద్దు: డీఎంకే నాయకురాలు కనిమొళి
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి, ఆ రాష్ట్ర అధికార డీఎంకే పార్టీ నేతలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తమ రాష్ట్రాన్ని ఏమని పిలవాలో తమకు చెప్పొద్దని డీఎంకే నాయకురాలు, లోక్సభ సభ్యురాలు కనిమొళి అన్నారు. తమిళుల మనోభావాలను దెబ్బ తీసేలా ఎవరూ మాట్ల
Online Gambling Bill Row: ఆన్లైన్ రమ్మీ నిషేధ తీర్మానంపై నాన్చుతున్నారని గవర్నర్ పదవే అక్కర్లేదన్న డీఎంకే
ఈ విషయమై తూత్తుకుడిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎంపీ కనిమొళి మాట్లాడుతూ, ఆన్లైన్ రమ్మీ నిషేధానికి గవర్నర్ ఎందుకంత జాప్యం చేస్తున్నారో అర్ధం కావడం లేదని అన్నారు. ఈ క్రీడకు యువత బానిసలవుతున్నారని, డబ్బులు కోల్పోయి బలవన్మరణానికి పాల్పడ�
మీకు వంట వచ్చా ? కనిమొళికి విలేకరి ప్రశ్న, మగవాళ్లను ఎందుకు అడగరు, నాన్నకు చేపల కూర వండినా
Kanimozhi : మీకు వంట వచ్చా ? అంటూ..డీఎంకే ఎంపీ కనిమొళికి ఓ జాతీయ ఛానెల్ కు సంబంధించిన విలేకరి ప్రశ్నించారు. దీనికి ఆమె జవాబు ఇచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జాతీయ మీడియా చానెల్ కు చెందిన ఓ రిపోర్టర్ కనిమొళిని ఇంటర్వ్యూ చేశారు. రాజకీయ
ఇది Indiaనా లేదంటే Hindiaనా.. స్టాలిన్ ఘాటు కామెంట్లు
డీఎమ్కే ప్రెసిడెంట్ ఎమ్కే స్టాలిన్ సోమవారం ఎంపీ కణిమొజి ఎదుర్కొన్న కామెంట్లకు మనస్తాపం చెందినట్లుగా పేర్కొన్నారు. సీఐఎస్ఎఫ్ అధికారి ఒకరు తన సోదరిని ఇండియన్ అయినప్పటికీ మీకు హిందీ రాదా అని అడిగిన ప్రశ్నపై స్పందించారు. ఇండియన్ అనిపించుకోవ
హిందీ రాకపోతే..ఇండియన్ కాదా..కనిమొళి ట్వీట్ తో కలకలం
తమిళనాడు డీఎంకే నాయకురాలు, లోక్ సభ ఎంపీ కనిమొళి తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు వచ్చిన కనిమొళిని భద్రతా చర్యలో భాగంగా.. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కు (సీఐఎస్ఎఫ్) చెందిన ఒక మహిళా అధికారి తనిఖీ చేశారు. ఈ సంద�
ఓటు వేసిన CM కుమారస్వామి, కనిమొళి
దేశ వ్యాప్తంగా లోక్ సభ రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. వేసవికాలం రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు ఓట్లు వేసేందుకు ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా క్యూ కట్టారు. ఈ క్రమంలో కర్ణాటక సీఎం కుమార్ స్వామి..భా�