Home » Kanna Laxmi Narayana
ఏపీలో వైసీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీ ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్ టెస్టు కిట్లను కొనుగోలు వ్యవహారమే వైసీపీ, బీజేపీ మధ్య యుద్ధానికి కారణమైంది. చత్తీస్ గఢ్ టెస్టు కిట్లను రూ.337లకే కొనుగోలు చేస్తే.. ఏపీ ప్రభుత్వం రూ.730లక�
ఏపీలో వైసీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీ ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్ టెస్టు కిట్లను కొనుగోలు వ్యవహారమే వైసీపీ, బీజేపీ మధ్య యుద్ధానికి కారణమైంది. చత్తీస్ గఢ్ టెస్టు కిట్లను రూ.337లకే కొనుగోలు చేస్తే.. ఏపీ ప్రభుత్వం రూ.730లక�
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తనకు తోచింది మాట్లాడతారా? కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని చెబుతారా? లేక తన సొంత ఉద్దేశాలను వ్యక్తం చేస్తారా అన్నది అంతుచిక్కడం లేదనే టాక్ నడుస్తోంది. ఆయన జగన్ సర్కారు నిర్ణయానికి మద్దతుగా మాట్ల�
ఆంధ్రప్రదేశ్ బీజేపీ తర్వాత అధ్యక్షుడు ఎవరనే చర్చ ఇప్పుడు పార్టీలో జోరందుకుంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను మార్చుతారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ ఆదివారం రాత్రి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. అధ
ఏపీ రాజకీయాల్లో బీజేపీ జనసేన పొత్తుతో పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. బీజేపీ జనసేన పొత్తు వల్ల వచ్చిన నష్టమేమి లేదని…. పవన్ కల్యాణ్ వంటి వ్యక్తితో కలిసి ప్రయాణం అంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదటమేనని…బీజ�
ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం లక్షా 9వేల కోట్లు ఇస్తే అమరావతిలోనే రాజధానిని నిర్మిస్తామన్నారు. కేంద్రం నుంచి నిధులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెస్తే ఆయన పేరుతోనే రాజధానిని నిర్మి�
మూడు రాజధానుల విషయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీరు మారుతోంది. తొలుత వైసీపీ సర్కారు నిర్ణయానికి కొంత అనుకూలంగా మాట్లాడిన కన్నా.. ఆ తర్వాత కొద్ది రోజులకు తన వైఖరి మార్చుకున్నారు. సీఎం జగన్ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్�
మూడు రాజధానులు, GN RAO కమిటి నివేదికపై ఏపీ రాజధాని ప్రాంతాల ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. ఐదు రోజులుగా నిరసనలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే..రాజధాని అంశంపై అధికార, విపక్ష పార్టీ మధ్య మాటల తూటాల
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వెంకయ్యనాయుడుపై జగన్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టమన్నారు. వెంకయ్యనాయుడుని ఉద్దేశించి సీ
ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. జనవరి మొదటి వారంలో మోడీ.. ఏపీలో పర్యటించాల్సి ఉంది.