Kanna Laxmi Narayana

    నేను మళ్లీ చెబుతున్నా.. కన్నా, సుజనా అమ్ముడుబోయారు.. కాణిపాకమే కాదు.. వెంకన్న సాక్షిగా ప్రమాణం చేస్తా

    April 21, 2020 / 08:18 AM IST

    ఏపీలో వైసీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీ ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్ టెస్టు కిట్లను కొనుగోలు వ్యవహారమే వైసీపీ, బీజేపీ మధ్య యుద్ధానికి కారణమైంది. చత్తీస్ గఢ్ టెస్టు కిట్లను రూ.337లకే కొనుగోలు చేస్తే.. ఏపీ ప్రభుత్వం రూ.730లక�

    ఏపీకి రాజధాని విశాఖే.. ఆపే శక్తి ఎవరికి లేదు : విజయసాయి రెడ్డి ధీమా

    April 21, 2020 / 07:44 AM IST

    ఏపీలో వైసీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీ ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్ టెస్టు కిట్లను కొనుగోలు వ్యవహారమే వైసీపీ, బీజేపీ మధ్య యుద్ధానికి కారణమైంది. చత్తీస్ గఢ్ టెస్టు కిట్లను రూ.337లకే కొనుగోలు చేస్తే.. ఏపీ ప్రభుత్వం రూ.730లక�

    ఎవరి పక్షమో : జీవీఎల్‌ మాటల అంతరార్థం ఏంటో? 

    January 24, 2020 / 01:37 PM IST

    బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు తనకు తోచింది మాట్లాడతారా? కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని చెబుతారా? లేక తన సొంత ఉద్దేశాలను వ్యక్తం చేస్తారా అన్నది అంతుచిక్కడం లేదనే టాక్‌ నడుస్తోంది. ఆయన జగన్‌ సర్కారు నిర్ణయానికి మద్దతుగా మాట్ల�

    హస్తినకు కన్నా : అధ్యక్ష పదవి రెన్యువల్‌ కోసమేనా? 

    January 21, 2020 / 12:14 PM IST

    ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ తర్వాత అధ్యక్షుడు ఎవరనే చర్చ ఇప్పుడు పార్టీలో జోరందుకుంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను మార్చుతారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ ఆదివారం రాత్రి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. అధ

    పవన్ తో దోస్తీ అంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదటమే

    January 16, 2020 / 12:58 PM IST

    ఏపీ రాజకీయాల్లో బీజేపీ జనసేన పొత్తుతో పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు.  బీజేపీ జనసేన పొత్తు వల్ల వచ్చిన నష్టమేమి లేదని…. పవన్ కల్యాణ్ వంటి వ్యక్తితో కలిసి ప్రయాణం అంటే  కుక్కతోక పట్టుకుని గోదారి ఈదటమేనని…బీజ�

    నిధులు తెప్పిస్తే అమరావతిలోనే రాజధాని నిర్మిస్తాం : వెల్లంపల్లి

    January 12, 2020 / 10:48 AM IST

    ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం లక్షా 9వేల కోట్లు ఇస్తే అమరావతిలోనే రాజధానిని నిర్మిస్తామన్నారు. కేంద్రం నుంచి నిధులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెస్తే ఆయన పేరుతోనే రాజధానిని నిర్మి�

    మళ్లీ యూటర్న్.. కన్నా తీరు మారెనా?

    January 8, 2020 / 01:42 PM IST

    మూడు రాజధానుల విషయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీరు మారుతోంది. తొలుత వైసీపీ సర్కారు నిర్ణయానికి కొంత అనుకూలంగా మాట్లాడిన కన్నా.. ఆ తర్వాత కొద్ది రోజులకు తన వైఖరి మార్చుకున్నారు. సీఎం జగన్‌ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్�

    కన్నా కీలక వ్యాఖ్యలు : మూడు రాజధానులు చేస్తే..కేంద్రం నిధులు ఇవ్వదు

    December 22, 2019 / 04:30 AM IST

    మూడు రాజధానులు, GN RAO కమిటి నివేదికపై ఏపీ రాజధాని ప్రాంతాల ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. ఐదు రోజులుగా నిరసనలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే..రాజధాని అంశంపై అధికార, విపక్ష పార్టీ మధ్య మాటల తూటాల

    మీడియం గొడవ : వెంకయ్యకు జగన్ క్షమాపణ చెప్పాలి 

    November 11, 2019 / 02:13 PM IST

    ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు సీఎం జగన్‌ క్షమాపణ చెప్పాలని బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వెంకయ్యనాయుడుపై జగన్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టమన్నారు. వెంకయ్యనాయుడుని ఉద్దేశించి సీ

    మోడీ ఏపీ పర్యటన వాయిదా

    December 28, 2018 / 10:53 AM IST

    ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో  ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. ముందుగా నిర్ణ‌యించిన షెడ్యూల్ ప్ర‌కారం.. జనవరి  మొదటి వారంలో  మోడీ.. ఏపీలో పర్యటించాల్సి ఉంది.

10TV Telugu News