Home » kanti velugu
కంటి వెలుగు గిన్నిస్ రికార్డ్ సృష్టించడం ఖాయం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి ‘కంటి వెలుగు’ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేశారు. 18 ఏళ్లు పైబడిన వారు అందరూ ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకోవచ్చు. ఇందుకు కోసం ప్రభుత్వ సిబ్బంది శిబిరాలు ఏ�
జూన్ నెలాఖరులోగా కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం పూర్తవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా అవసరమైన వాళ్లు కంటి పరీక్షలు ఉచితంగా చేసుకోవచ్చు. వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కళ్లద్దాలు అందజేస్తారు.
భారత దేశంలో ఎక్కడా లేని విధంగా ఏప్రిల్ 6న కరోనాను ఆరోగ్యశ్రీ కింద తీసుకు వచ్చిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని, ఇక్కడ చేసిన తర్వాతే మిగతా రాష్ట్రాలు చేపట్టాయన్నారు సీఎం జగన్. నాన్ కోవిడ్ ఆస్పత్రుల్లో కూడా దీన్ని అమలు చేయాలని నిర�
ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు విస్తరించుకుంటూ పోతున్నారు. అన్నివర్గాల వారిని ఆదుకునేలా, సాయం అందేలా చర్యలు చేపడతున్నారు. ఇప్పటికే అనేక
హైదరాబాద్: అంధత్వరహిత తెలంగాణ ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో ఇప్పటివరకు కోటి 54 లక్షల 8 వేల 668 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ప్రజలందరికీ కంటిచూపు ఉండాలని, ఎవ్వరూ కూడా కంటిచూపు �