Home » kapil sibal
రోనా కేసులు ఉద్ధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి(హెల్త్ ఎమర్జెన్సీ) ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ కోరారు.
CONGRESS కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారిపోతోంది. గతేడాది.. పార్టీలో సమూల సంస్కరణలు కోరుతూ గళమెత్తిన 23 మంది(జీ-23) తిరుగుబాటు నేతల్లో కొందరు శనివారం జమ్మూలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాన్ని… పా
Congress:2019-20లో కాంగ్రెస్కు మొత్తంగా 139 కోట్ల రూపాయలు విరాళాలుగా లభించాయి. సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ పార్టీ నిధికి మూడు కోట్ల రూపాయలు ఇవ్వగా.. ఇదే కాంగ్రెస్ పార్టీకి లభించిన అత్యధిక విరాళం. కాంగ్రెస్ సభ్యులలో అతిపెద్ద వ్యక్తిగత దాతగా కపిల్ సిబాల
congress no address: జనం కాంగ్రెస్ని పట్టించుకోవడం లేదు. అసలు మా పార్టీ ఉందనే అనుకోవడం లేదు. అచ్చంగా ఇవే మాటలు కాదు కానీ.. ఇలానే చెప్పారు ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్. బహుశా అందుకేనేమో గ్రేటర్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ టిక్కెట్ల కోసం పెద్దగా పోటీ కన్పించడ
congress condition: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పని ఖతమైందా. పరాజయం పాలవడానికే కాంగ్రెస్ పోటీ చేస్తుందా? అంటే.. చాలామంది ఔననే అంటున్నారు. ఢిల్లీ నుంచి గల్లీదాకా ఆ పార్టీ పరిస్థితి అదేనంటున్నారు. అసలు స్వయంగా పార్టీకే ఓ అధ్యక్షుడు ఫుల్టైమ్ లేనప్పుడు
Kapil Sibal on Congress బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాభవం చవి చూసిన కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు ఇక ఏమాత్రం ప్రత్యామ్నాయంగా భావించడం లేదంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సొంతపార్టీపైనే కపిల్
23 మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ రాసిన లేఖ ఆ పార్టీలో అల్లకల్లోలం సృష్టిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ సభ్యులు రెండు వర్గాలుగా చీలిపోయాయి. బీజేపీతో కు�
యువర్ఆనర్..ఈ ముద్దాయి అంటూ..కోర్టులో వాదించే లాయర్లు న్యాయస్థానాలను గౌరవిస్తున్నారా? అనే ప్రశ్నకు ఇదిగో ఇటువంటి దృశ్యాలు చూస్తే లేదని చెప్పాల్సి వస్తుంది. న్యాయస్థానం అంటే అందరికీ
రాజస్థాన్లో మరోసారి రాజకీయ పోరాటం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే తనకు 30మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, రాజస్థాన్కు చెందిన అశోక్ గెహ్లోట్ ప్రభుత్వం మైనారిటీలో ఉందని పైలట్ ఇవాళ(13 జులై 2020) ఒక ప్రకటన విడుదల చేస్తారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస�
NRCకి రాష్ట్రాలు సహకరించ లేదని చెబుతుండడంలో అర్థం..కేంద్ర సర్కార్కు రాష్ట్రాల ప్రభుత్వ అధికారులు సహకరించరని చెప్పడమేనన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబాల్. CAA రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు చెబితే మాత్రం..దానిని వ్�