kapil sibal

    JNUలోకి ముసుగు వ్యక్తులు ఎలా వచ్చారు?విద్యార్ధులపై దాడి..దర్యాప్తు జరపాల్సిందే

    January 6, 2020 / 07:30 AM IST

    జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(JNU)లోకి ముసుగు ధరించిన దుండగులు ఎలా వచ్చారు?వాళ్లను లోపలికి ఎవరు రానిచ్చారు? ఎలా వచ్చారు? అనే విషయంపై సమగ్రమంగా దర్యాప్తు జరిపించారని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ డిమాండ్ చేశారు. JNUలో హింసను కొంతమంది కుట్�

    90రోజులుగా జైల్లోనే : సుప్రీంలో చిదంబరం బెయిల్ పిటిషన్

    November 18, 2019 / 09:37 AM IST

    ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైల్లో ఉన్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 90రోజులుగా జైల్లో ఉంటున్న చిదంబరం వేసిన బెయిల్ పిటిషన్ పై �

    ప్రభుత్వాలను కూల్చడంలో…అమిత్ షా అనుభవం నాకు లేదు

    November 14, 2019 / 07:04 AM IST

    మహరాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడంపై కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో బేరసారాల కోసమే మోడీ సర్కార్ రాష్ట్రపతి పాలన విధించిందన్న కాంగ్రెస్ ఆరోపణలపై కపిల్ �

    సీబీఐ కస్టడీకి చిదంబరం…కోర్టులో వాదనలు సాగాయి ఇలా

    August 22, 2019 / 12:07 PM IST

    INX మీడియా కేసులో మాజీ కేంద్రమంత్రి,సీనియర్ కాంగ్రెస్ లీడర్ పి.చిదంబరంను ఇవాళ సీబీఐ కోర్టులో హాజరుపర్చారు అధికారులు. ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూలో ఉన్న సీబీఐ ప్రత్యేక కోర్టుకు తీసుకొచ్చారు. సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో వ�

    దాణా కుంభకోణం కేసు : లాలూకు షాకిచ్చిన సుప్రీం

    April 10, 2019 / 06:52 AM IST

    దేశంలో సంచలనం సృష్టించిన దాణా కుంభకోణం కేసుల్లో రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ (ఆర్జేడీ) లాలూ యాదవ్ కు సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది.

    గొప్ప నాయకుడిని సొంత పార్టీ మర్చిపోవడం బాధాకరం

    April 5, 2019 / 04:14 PM IST

    బీజేపీ సిద్ధాంతాలు, జాతీయవాదం గురించి ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎల్‌కే అద్వాణీ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు స్పందించాయి. రాజకీయంగా వ్యతిరేకించే వారిని బీజేపీ ఎప్పుడూ ప్రత్యర్థులుగా చూసిందే తప్ప, దేశద్రోహులుగానో, శత్రువులుగానో పరిగణించలేదని �

    మోడీ బయోపిక్ ఆపండి…ఈసీని కోరిన కాంగ్రెస్

    March 25, 2019 / 03:35 PM IST

    బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్ టైటిల్ పాత్రలో నటించిన మోడీ బయోపిక్‌ ‘పీఎం నరేంద్ర మోడీ’ విడుదలను ఎన్నికలు ముగిసేంత వరకు ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ కోరింది.షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కావాల్సి ఉండగా, లో�

    సిబల్ కు రాథోడ్ కౌంటర్: ఆధారాలు కావాలంటే..బాలాకోట్ వెళ్లండి

    March 5, 2019 / 05:54 AM IST

    పాక్ లోని బాలాకోట్ లోని జైషే ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన జరిపిన దాడులకు సంబంధించిన ఆధారాలు చూపించాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ తీవ్రంగా మండిపడ్డారు. &nb

10TV Telugu News