Home » Kapu Corporation Chairman
Adapa Seshu: జగన్ ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి కష్టపడి సీఎం అయ్యారని పవన్ చెప్పారు. రాష్ట్రంలో..
జైల్లో ఉండి వంగవీటి మోహన్ రంగా కార్పొరేటర్ గా విజయం సాధించారని, 1985లో వైయస్ రాజశేఖర్ రెడ్డి సహకారంతో వంగవీటి రంగా శాసనసభలో అడుగు పెట్టారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.
వారాహి యాత్ర రూపంలో రేపటి నుంచి మరో మోసం జరగబోతోంది. కాపులను మోసం చేయడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలు పెట్టబోతున్నాడు.