Home » Kapu
కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా సీఎం జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నారు. వరుసగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. లబ్దిదారులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా రెండో ఏడాది
ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమితులు కావడం..ఢిల్లీకి వెళ్లి వచ్చి..పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత..స్పీడు పెంచారు. ఎవరూ ఊహంచని విధంగా రాజకీయాలు చేస్తుండడం హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో మూడు రాజధానుల అ
కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన..ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. ఈ మేరకు 2020, జులై 13వ తేదీ సోమవరం కాపు సామాజిక వర్గానికి ఆయన లేఖ రాయడం సంచలనం రేకేత్తిస్తోంది. కాపు ఉద్యమంలో ఆర్థి
ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాల అమల్లో దూసుకెళ్తున్నారు. కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభ
ఏపీ సీఎం జగన్ సంక్షేమ పాలనపై ఫోకస్ పెట్టారు. వరుసగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. ఏ సామాజిక వర్గానికి చెందినవారు? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. అదేంటీ.. ఆయన పేరు చివర రెడ్డి అని ఉంది కదా? ఇంకా ఏ వర్గం అని అంటారేంటీ అనుకుంటున్నారా? పేరులో రెడ్డి ఉన్నా ఆయన మాత్రం కాపు సామాజిక వర్గానికి చెందిన�
‘వైఎస్సార్ కాపు నేస్తం పథకం’ కింద ఆరు లక్షల మందికి ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలకు చెందిన మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఏటా రూ.15వేల చొప్పున సాయం అందిస్తారు. వచ్చే మార్చిలో లబ్
ప్రముఖ రచయిత చిన్నికృష్ణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్ర ప్రజల మధ్య అనుబంధం 70ఏళ్లు బలంగా ఉందని, మేమంతా హైదరాబాద్లో హ్యాపీగా బతుకుతుంటే.. పవన్ కళ్యాణ్ అర్థం లేకుండా మాట్లాడుతున్నాడని అన�
జనసేన అధినేత పవన్ కల్యాణ్…ఎన్నికల యుద్దానికి సిద్ధమయ్యారు. పార్టీ పెట్టిన ఐదేళ్లకు…ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో… జనసేన ఆవిర్భావ సభ వేదికగా సమర శంఖం పూరించేందుకు జనసేనాని రెడీ అయ్యారు. జనసేన
సార్వత్రిక ఎన్నికల వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వలసలు జోరందుకున్నాయి. మొన్న మేడా, నిన్న ఆమంచి.. నేడు అవంతి.. ఇలా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ పార్టీలోకి క్యూ కడుతున్నారు. వీరి బాటలోనే మరికొందరు చేరనున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. నేతలు ఒక్కొ