-
Home » Kapu
Kapu
గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థి ఎవరు? ఎటూ తేల్చుకోలేకపోతున్న చంద్రబాబు..!
ఈ పరిస్థితుల్లో కాపులను ఆకట్టుకోవడానికి టీడీపీ ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఆ రెండు కులాలకే ఎమ్మెల్యే ఛాన్స్.. రామచంద్రపురంలో ఆసక్తికర రాజకీయం!
గతంలో ఇలా రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థులు గెలవడం.. ఇక్కడ సామాజిక వర్గ ప్రాబల్యానికి నిదర్శనంగా చెబుతున్నారు పరిశీలకులు.
గుంటూరు ఎంపీ స్థానంపై జగన్ ఫోకస్.. ఆ సామాజికవర్గానికి టికెట్ ఇవ్వాలని యోచన
గుంటూరు పార్లమెంటు స్థానంలో ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు వెంకటరమణ పేరును పరిశీలిస్తోంది.
పశ్చిమ గోదావరి జిల్లాలో ఈసారి గెలుపెవరిది? బరిలోకి దిగనున్న ఆ 15మంది అభ్యర్థులు ఎవరు?
2024 లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఏం జరగబోతోంది? 15 స్థానాల్లో పోటీ పడే అభ్యర్థులు ఎవరు? ఎవరిది పైచేయి కావొచ్చు?
అధికారం దక్కాలంటే అక్కడ మెజార్టీ సీట్లు గెలవాల్సిందే.. ఇంతకీ ఆ జిల్లా ఏది?
గత ఐదు దఫాలుగా ఎన్నికల సరళిని చూస్తే.. ఇక్కడ మెజార్టీ సీట్లు సాధించుకున్న పార్టీనే అధికారంలోకి వస్తున్న సంస్కృతి కనిపిస్తోంది.
ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం? టీడీపీ లేదా జనసేనలోకి ముద్రగడ పద్మనాభం?
ఈ ఎన్నికల్లో ఇద్దరమూ పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నామని తెలిపారాయన. కాకినాడ పార్లమెంట్, ప్రత్తిపాడు, పిఠాపురం నుంచి పోటీలో ఇంట్రస్ట్ చూపిస్తున్నామని చెప్పారు.
కాపులలో చిచ్చు పెట్టేందుకు కుట్రలు, వైసీపీ వలలో చిక్కుకోవద్దు- కాపు పెద్దలకు పవన్ కల్యాణ్ విన్నపం
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని నేను మొదలుపెట్టిన కార్యాచరణ వైసిపి నేతకు కంటగింపుగా మారింది. రాబోయే ఎన్నికల్లో కాపులు కచ్చితంగా నిర్ణయాత్మక, క్రియాశీలక పాత్ర పోషిస్తారు.
కాకినాడ నుంచి బరిలోకి పవన్ కల్యాణ్? సొంతింటి కోసం సన్నాహాలు, వార్డుల వారీగా సమావేశాలు
కాకినాడలో సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు పవన్ కల్యాణ్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి జనసేన నేతలు రంగంలోకి దిగారట.
టీడీపీ-జనసేనకు వైసీపీ చెక్..! కాపులను తమవైపు తిప్పుకునేలా వ్యూహం..!
కాపులను జనసేన, టీడీపీకి దూరం చేయడానికి వైసీపీ అమలు చేస్తున్న వ్యూహం ఏంటి?
YSR Kapu Nestham : ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.15వేలు, రెండో విడత వైఎస్ఆర్ కాపు నేస్తం అమలు
కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా సీఎం జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నారు. వరుసగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. లబ్దిదారులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా వరుసగా రెండో ఏడాది వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని