Home » karanam balaram
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు తమకు అనుకూలంగా ఉండే సీఐ, ఎస్ఐ, కానిస్టేబుళ్లను తమ ప్రాంతంలో నియమితులయ్యేలా చూసుకున్నారు. కాకపోతే ప్రకాశం జిల్లాలో సీఐల దగ్గర నుంచి ఎస్ఐ, కానిస్టేబుళ్లను భారీ స్థా�
ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో ఇప్పుడు విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. అధికార వైసీపీలో లీడర్లు ఎక్కువైపోవడంతో పార్టీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. పార్టీలో ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఇప్పుడు ఆరుగురు వరకూ ఉన్నారు. వారిలో ఎవరి�
జిల్లా రాజకీయాలతో ఆయనది విడదీయరాని బంధం.. ఇంకా సూటిగా చెప్పాలంటే టీడీపీతో ఆయనది మూడున్నర దశాబ్దాల అనుబంధం.. అలాంటి బంధాన్ని ఒక్క రోజులో పేగు
ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత,చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఇవాళ(మార్చి-12,2020)ఏపీ సీఏం జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని సీఏం నివాసానికి కరణం బలరాం,ఆయన కుమారుడితో కలిసి వెళ్లారు. సీఎంని బలరాం కలిసిన సమయంలో ఆయన వెంట మంత్రి బాలినేని శ్�
ఏపీలో తెలుగుదేశం పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్తో ఆ పార్టీ విలవిల్లాడుతోంది.
పాలిటిక్స్లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ. అనగానే టక్కున గుర్తొచ్చేది చంద్రబాబు కదా. ఇదే మాట ప్రకాశం జిల్లాకెళ్లి అనండి.. కరణం బలరాం పేరే వినిపిస్తుంది. అదేంటో గానీ.. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో.. ఆయనకు అదృష్టం కలిసి రాలేదనే చెప్పొచ్చు. ఆయన చిరకాల కల ఇంకా న
ప్రకాశం : ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ నుంచి వెళ్లిపోవడం వల్ల పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదా..? నియోజకవర్గంలో ఆమంచిపై తీవ్ర వ్యతిరేకత ఉందని టీడీపీ అధినేత ముందే ఎలా
ప్రకాశం: ఆమంచి కృష్ణమోహన్ ఎపిసోడ్ చీరాల టీడీపీలో కలకలం రేపింది. ఆమంచి రాజీనామాతో సీఎం చంద్రబాబు అలర్ట్ అయ్యారు. మరింత నష్టం జరక్కుండా చర్యలు చేపట్టారు.
ఒకప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాలను ఒంటిచేత్తో నడిపించిన నేత. సొంత పార్టీకి జిల్లాలో తిరుగులేని ఆధిపత్యాన్ని అందించిన నాయకుడు. ఇప్పుడు అటా ఇటా.. అంటూ ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడ్డారు. వారసుడి రాజకీయ భవిష్యత్తు కోసం ఆరాటం. మరోవైపు గోడ దూకుదా