Home » Kargil War
1947లో బ్రిటిష్ వారు భారతదేశ విభజన చేసినప్పటి నుంచి భారతదేశం, పాకిస్థాన్ మధ్య విభేదాలు ఉన్నాయి.
కార్గిల్ 25వ విజయ్ దివస్ ను పురస్కరించుకొని కార్గిల్ లోని ద్రాస్ లో యుద్ధవీరుల స్మారకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు.
అందివచ్చిన అవకాశాన్ని ధ్రువ్జురెల్ రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు.
1971 యుద్ధ సమయంలో కార్గిల్ పట్టణానికి ఎదురుగా ఉన్న వ్యూహాత్మకంగా ముఖ్యమైన PT 13620ని స్వాధీనం చేసుకోవడంలో శ్రీకాంత్ కీలకపాత్ర పోషించారని అంటారు.
కార్గిలో పోరులో పాల్గొన్నాడు. తన వేళ్లు పోగొట్టుకున్నాడు. తన పరిస్థితి చూపించి ప్రభుత్వం నుంచి సాయం కోరకుండా తన స్వశక్తితో నిలబడి కిరాణా దుకాణం నడుపుతున్నాడు. శివాజీ పాటిల్ స్ఫూర్తివంతమైన కథను అతని అల్లుడు నితిన్ కామత్ ట్విట్టర్ లో షేర్ చ�
భారత యుద్ధ వ్యూహాలలో అత్యంత ప్రాధాన్యమైనదిగా కార్గిల్ యుద్ధాన్ని రక్షణ నిపుణులు పేర్కొంటారు. 1999 సంవత్సరంలో దొడ్డిదారిన కళ్లుగప్పి భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూసిన పాక్ కు భారత్ సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో గుణపాఠం చెప్పింది.
కార్గిల్ యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య యుద్ధ కథ కాదు. హిందూస్థానీ సైన్యం వారి రక్తంతో తెల్లటి మంచును ఎర్రగా మార్చిన శౌర్యం, త్యాగం మరియు అంకితభావం కథ ఇది. అలాంటి కథ, తెలుసుకొని, భరతమాత నిజమైన ధైర్యవంతులైన కుమారులను నమస్కరించుకునే రోజు కార్గి�
కశ్మీర్ పాకిస్తాన్ రక్తంలోనే ఉందని పాక్ మాజీ నియంత,ఆల్ పాకిస్తానీ ముస్లిం లీగ్(APML)పర్వేజ్ ముషార్రఫ్ అన్నారు. ఏదిఏమైనా కశ్మీరీల కోసం పాకిస్తాన్ ప్రజలు,ఆర్మీ నిలబడుతుందని ఆయన అన్నారు. తాను త్వరలోనే తిరిగి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటానని
పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత వాయు దళం మిరాజ్ 2000 యుద్ధ విమానాలుతో పాకిస్తాన్ పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్ 2000 యుద్ధ విమానం టెర్రరిస్టుల శిబిరాలపై బాంబుల వర్షం కురిపించగా.. ఈ యుద్ధ విమానంపై ఇప్పుడు దేశ వ�