Home » Karimnagar
తహసీల్దార్ కార్యాలయానికి రైతులు రావటం కొత్త కాదు..కానీ ఇటీవల కాలంలో అది హాట్ టాపిక్ గా మారింది. పెట్రోల్ పోసి ఎమ్మార్వో విజయారెడ్డి హత్య ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. నాటి నుంచి రైతులు తహసీల్దార్ కార్యాలయంలో చేస్తున్న ఘటన�
కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్- బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆడియో టేప్ లీకైంది. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ కరీంనగర్ పాలిటిక్స్ హాట్ టాపిక్గా మారింది. ఆడియో లీక్పై బీజేపీ-టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తన ఫోన్ను టీఆర్ఎస్
ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు జరగాలంటే అధికారుల చేతులు తడపాల్సిందే. లంచం ఇస్తే కానీ ఏ పనీ జరగదు. కాదు కూడదు అంటే.. కాళ్లు అరిగేలా తిప్పుకుంటారు. లంచాలు ఇచ్చుకోలేక కొందరు ఏసీబీని ఆశ్రయిస్తుంటే.. మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీంతో దాదాపు ప�
స్వంత ఇళ్లు లేని వారు అద్దె ఇళ్లపైనే ఆధారపడుతుంటారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఓ ఇంటిలో అద్దెకు దిగాడు. కొంత కాలం తరువాత ఇంటి ఓనర్ ఇల్లు ఖాళీ చేయమన్నాడు. దీంతో కోపం వచ్చిన సదరు వ్యక్తి నన్నే ఇల్లు ఖాళీ చేయమంటావా అనుకున్నాడో ఏమో ఏకంగా ఆ ఇంటికి నిప్పు
తెలంగాణ రాష్ట్రంలో అక్రమ లే అవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లను క్రమబద్దీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరో అవకాశం ఇచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసిన నాలుగు పట్టణాభివృధ్ది సంస్దల పరిధిలోనూ లేఅవుట్ల క్రమబధ్ధీకరణ పధకం(ఎల్ఆర్ఎస్) �
పుట్టలోకి వెళ్లాల్సిన నాగు పాము.. కల్లు కుండలోకి చేరిన ఘటన.. కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
కరీంనగర్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుండెపోటుతో మృతి చెందిన డ్రైవర్ నగునూరి బాబు అంతిమయాత్ర బస్ డిపోకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆర్టీసీ నేతలను, కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుం�
కరీంనగర్ డిపో -2కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కరీంనగర్ -2 డిపోకు చెందిన బాబు..అక్టోబర్ 30వ తేదీన సకల జనభేరి సభలో పాల్గొని..గుండెపోటుకు గురై..కన్నుమూశాడు. ఇతని కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వివిధ పార్టీల �
ఆర్టీసీ కార్మికుల ఆందోళనతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రగులుతోంది. ఆర్టీసీ డ్రైవర్ నంగునూరి ఆనంద్ బాబు హార్ట్ అటాక్తో మరణించడంతో.. ఆర్టీసీ జేఏసీ నేతలు చలో కరీంనగర్తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బంద్ పాటిస్తున్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ కార్మి�
ఉరకలేసే నీటిని చూస్తే ఎవ్వరైనా సరే మైమరచిపోతారు. ఆ నీటిలో ఊత కొట్టాలని ఉబటాపడతారు. కానీ ఆ ఉత్సాహం ప్రాణాలు తీయొచ్చు. అటువంటి ప్రమాదాలకు కేంద్రంగా మారింది కరీంనగర్ జిల్లాలోని కాకతీయ కెనాల్. సరదాగా ఎంజాయ్ చేద్దామని ఈ కాకతీయ కెనాల్ లోకి దిగిన �