Karimnagar

    ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం

    October 21, 2019 / 03:24 PM IST

    కరీంనగర్‌లో ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆర్టీసీ డిపో ఎదుట జంపయ్య అనే ఆర్టీసీ డ్రైవర్ పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించాడు.

    బస్సు నడిపాడని : తాత్కాలిక డ్రైవర్ పై దాడి

    October 19, 2019 / 06:38 AM IST

    కరీంనగర్‌ బస్టాండ్‌ ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది. బంద్‌ సందర్భంగా తాత్కాలిక డ్రైవర్‌ బస్‌ నడపడంతో ఆగ్రహించిన కార్మికులు అతనిపై దాడి చేశారు. తాము నిరసన చేస్తుంటే బస్సు ఎలా నడుపుతావంటూ అతనిపై చేయిచేసుకున్నారు కార్మికులు. బస్సును అడ్డుకుని

    మనవళ్లతో ఆడుకోవాల్సిన వయసులో : కవలలకు జన్మనిచ్చిన 52ఏళ్ల మహిళ

    October 12, 2019 / 04:02 PM IST

    మనవళ్లతో ఆడుకోవాల్సిన వయసు ఆమెది. అలాంటి వయసులో కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇద్దరూ ఆడపిల్లలే. కరీంనగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. తల్లి, పిల్లలు క్షేమంగా

    పండుగ చేస్కోండి : హైదరాబాద్ టూ కరీంనగర్ ఛార్జీ రూ.750

    October 5, 2019 / 06:22 AM IST

    తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. ప్రభుత్వం హెచ్చరికలను కూడా పట్టించుకోకుండా సమ్మెను కొనసాగిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది బస్సులు డిపోలకే పరిమితం అయిపోయాయి. దీంతో ప్రైవేట్ వాహనదారులు ప్రయాణీకుల నుంచి అధిక చ�

    రాట్నంపై దారం తెగకుండా.. అఖండ సూత్ర యజ్ఞం

    October 2, 2019 / 07:53 AM IST

    భారత జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కరీంగనర్ జిల్లా జమ్మికుంట మండలం వావిరాల ఖాదీ పరిశ్రమలో గాంధీజీ జయంతిని పురస్కరించుకుని అఖండ సూత్ర యజ్ఞం కార్యక్రమాన్ని కార్మికులు చేపట్టారు. ప్ర�

    అవగాహన కోసం : పిల్లల కోసం ట్రాఫిక్ పార్కు

    September 29, 2019 / 05:56 AM IST

    చిన్నతనంలోనే ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో… కరీంనగర్‌ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో చిల్డ్రన్‌ పార్కు రూపుదిద్దుకుంది. ప్రత్యేకంగా పిల్లల కోసమే దీన్ని నిర్మించారు. రోడ్ ప్రమాదాలను నివారించాలని ఉద్దేశ్యంతో…  చిన్�

    గుడ్ న్యూస్ : కరీంనగర్, మహబూబ్ నగర్ లో ఐటీ టవర్

    September 14, 2019 / 06:16 AM IST

    తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శనివారం(సెప్టెంబర్ 14,2019) ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల్లో ఐటీ పరిశ్రమ బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చెప్పాలని

    గణేష్ నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి : పులిహోర తిని 100మందికి అస్వస్థత

    September 13, 2019 / 02:19 AM IST

    క‌రీంన‌గ‌ర్ జిల్లా గంగాధ‌ర మండ‌లం లింగ‌ంప‌ల్లిలో వినాయ‌క నిమ‌జ్జ‌న వేడుకల్లో అప‌శ్రుతి జరిగింది. ప్ర‌సాదంగా పంచిన పులిహోర తిని 100 మంది అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.

    ఆస్తి గొడవలతో రెండురోజులు అంత్యక్రియలు నిలిపివేత

    September 8, 2019 / 08:22 AM IST

    కరీంనగర్ జిల్లాలో ఓ మహిళ మృతి చెందింది. ఆస్తికోసం రెండ్రోజులుగా మృతదేహానికి అంత్యక్రియలు నిలిపివేశారు.

    ఆసియాలోనే అత్యాధునికం : కరీంనగర్ జిల్లాలో కేబుల్ బ్రిడ్జి

    August 28, 2019 / 12:52 PM IST

    ఆసియాలోనే అత్యాధునిక సస్పెన్షన్ బ్రిడ్జిని కరీంనగర్‌ జిల్లాలో నిర్మిస్తున్నారు. విదేశీ టెక్నాలజీని జోడించి అత్యంత హంగులు సమకూర్చి ఈ బ్రిడ్జ్‌ని నిర్మిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఆ బ్రిడ్జి కోసం సీఎం కేసీఆర్‌ 180 కోట్లు మంజూరు చేసి ఎప్పటికప

10TV Telugu News