Karimnagar

    తెలంగాణ వీరప్పన్ దొరికాడు

    April 10, 2019 / 03:01 AM IST

    రెండు దశాబ్దాలుగా పోలీసులు, అటవీ అధికారుల కళ్లుగప్పి అక్రమంగా తరలిస్తున్న మోస్ట్ వాంటెడ్‌ కలప స్మగ్లర్ ఎడ్ల శ్రీనును పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.

    కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్ధికి అస్వస్ధత 

    April 9, 2019 / 09:54 AM IST

    లోక్ సభ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది . మరి కొద్ది గంటల్లో ప్రచారం ముగస్తుందనగా కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి బండి సంజయ్ అస్వస్ధతకు గురై ఆస్పుత్రిలో చికిత్స పొందుతున్నారు.

    కరీంనగర్‌ బీజేపీలో వర్గ విభేదాలు

    April 5, 2019 / 02:27 AM IST

    కరీంనగర్‌లో బీజేపీ విజయ సంకల్ప సభ సాక్షిగా వర్గ విభేదాలు బయపటపడ్డాయా అంటే అవుననే సమాధానమే వస్తుంది.

    తెలంగాణలో అమిత్ షా సభలు రద్దు 

    April 4, 2019 / 09:59 AM IST

    హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కరీంనగర్, వరంగల్ సభలు రద్దయ్యాయి. ఏప్రిల్ 4న తెలంగాణలో పర్యటించనున్న అమిత్ షా కరీంనగర్, వరంగల్లో బహిరంగ సభల్లో పాల్గొనాల్సి ఉంది. ఈ సభల కోసం ఇప్పటికే బీజేపీ నేతలు  పెద్దఎత్తున్న ఏర్పాట్లు చేశారు. ఈ

    భార్య వేధిస్తోందని నడిరోడ్డుపై ఆత్మహత్యాయత్నం 

    April 3, 2019 / 08:56 AM IST

    సిరిసిల్ల : నడిరోడ్డుపై ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. బోయిన్ పల్లి మండలం వెంకట్రావుపల్లికి చెందిన నక్క నారాయణ అనే వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌరస్తాలో ఈ ఘటన చ

    మోడీ, షా ఎంట్రీ : తెలంగాణలో బీజేపీ తలరాత మారేనా

    April 1, 2019 / 02:27 PM IST

    మోడీ చరిష్మా వర్కవుట్ అవుతుందా... అమిత్ షా మాయాజాలం పనిచేస్తుందా... అగ్రనేతల ప్రచారం ఎంత వరకు ప్లస్ అవుతుంది.

    బీజేపీ ఇజ్జత్‌ కీ సవాల్ : 5 ఎంపీ సీట్లు గెలిచి తీరాలి

    March 24, 2019 / 07:25 AM IST

    హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలను తెలంగాణ భారతీయ జనతాపార్టీ ఇజ్జత్‌ కీ సవాల్ అంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి  లోక్‌సభ ఎన్నికలతో బదులు తీర్చుకుంటామంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 15 సీట్లు టార్గెట్ గా పెట్టుకుని పోటీ చేసి  ఉన్న సిట�

    అవసరమైతే జాతీయ పార్టీ పెడతా : సీఎం కేసీఆర్

    March 17, 2019 / 03:36 PM IST

    కరీంనగర్ : దేశంలో మార్పు రావాలంటే ఫెరల్ ఫ్రంట్ రావాలని సీఎం కేసీఆర్ అన్నారు. అవసరమైతే దేశాన్ని ఒక్కటి చేసి జాతీయ పార్టీని స్థాపిస్తాని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ ముక్త్ భారత్ కావాలన్నారు. విజన్ లేని జాతీయ పార్టీల నేతలతో దేశం అభివృద్ధి చెంద�

    16 సీట్లే టార్గెట్ : లక్కీ ప్లేస్ నుంచి KCR ప్రచారం

    March 17, 2019 / 01:44 AM IST

    తెలంగాణ సీఎం కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచార బరిలోకి దిగుతున్నారు. తనకు బాగా కలిసొచ్చిన కరీంనగర్ నుంచే ప్రచారం ప్రారంభించాలని ఆయన నిర్ణయించుకున్నారు. మార్చి 17వ తేదీ ఆదివారం ఆయన సమరశంఖారాన్ని పూరించనున్నారు. ఆ తర్వాత మార్చి 19వ తేదీ మంగళవారం న

    2.5లక్షల మంది : కేసీఆర్ సభకు పోటెత్తనున్న జనం

    March 15, 2019 / 05:39 AM IST

    కరీంనగర్: ఏ ఎన్నికల ప్రచారాన్ని అయినా తెలంగాణ సీఎ కేసీఆర్ కరీంనగర్ నుంచే ప్రారంభిస్తారు. లోక్ సభ ఎన్నికల ప్రచారానికి మరోసారి కరీంనగర్ నే ఎంచుకున్నారు గులాబీ బాస్. అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. కరీంనగర్ లో మార్చి 17న బ�

10TV Telugu News