Home » Karimnagar
హైదరాబాద్ : ఏ ఎన్నికల ప్రచారాన్ని అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ నుంచే ప్రారంభిస్తారు. అయితే లోక్ సభ ఎన్నికల ప్రచారానికి కూడా మరోసారి కరీంనగర్ నే ఎంచుకున్నారు. ఈ సారి కూడా అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. కరీంనగర�
16 లోక్ సభ స్థానాల్లో ‘కారు’ గెలుపే లక్ష్యంగా పనిచేస్తోంది. త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయదుందుభి మ్రోగించాలని టీఆర్ఎస్ ప్లాన్ వేస్తోంది. అందుకనుగుణంగా వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సెంటిమెంట్ను
కరీంనగర్: అసెంబ్లీ పోరులో విజయఢంకా మోగించిన గులాబీదండు... లోక్సభ ఎన్నికలకు సమాయాత్తమవుతోంది. కలిసొచ్చిన కరీంనగర్ గడ్డపై నుంచే లోక్ సభ ఎన్నికల
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కేసీఆర్ను ఫాలో అవుతున్నారు. అటు రాజకీయాన్ని.. ఇటు సెంటిమెంట్ను అనుసరిస్తూ తండ్రి బాటలోనే అడుగులేస్తున్నారు. కేసీఆర్ సెంటిమెంట్కు అనుగుణంగా.. ఉత్తర తెలంగాణ నుంచి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశ
కరీంనగర్ జిల్లాలో అదృశ్యమైన ఐదుగురు విద్యార్థినులు ఆచూకీ లభ్యమైంది. వారంతా క్షేమంగా ఉన్నారు. పిల్లల ఆచూకీ తెలియడంతో పేరెంట్స్, స్కూల్ యాజమాన్యం ఊపిరిపీల్చుకుంది. ఫిబ్రవరి 22వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 5గురు విద్యార్థినుల అదృశ్యం తీవ్ర కలక�
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కేశవపట్నం కస్తూరిబాగాంధీ పాఠశాల హాస్టల్ నుంచి ఐదుగురు 10వ తరగతి చదివే విద్యార్థినిలు అదృశ్యం అయ్యారు. వీరంతా గత రాత్రి నుంచి కనిపించకుండా పోయారు. వారి అదృశ్యంపై స్కూల్ ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం
అగ్రరాజ్యంలో మరొక తెలంగాణ వాసిని పొట్టన పెట్టుకున్నారు దుండగులు. ఎన్నో ఆశలు..జీవితంలో లక్ష్యాలు సాధించాలి…అని అనుకుని అమెరికాలో ఉద్యోగం దక్కించుకున్న తెలంగాణ వాసిని కాల్చి చంపేశారు. ఇప్పటికే ఎంతో మంది అక్కడ మత్యువాత పడుతున్నారు. తాజాగ�
కరీంనగర్: లక్ష్యాన్నిచేరుకోటానికి కొద్ది దూరం ఉండగానే తనువు చాలించింది ఓయువతి. పేద కుటుంబంలో పుట్టినా, ప్రభుత్వ ఉద్యోగం వస్తే కుటుంబ కష్టాలు తీరతాయనుకున్నారు కుటుంబ సభ్యులు. ఇంటికి పెద్ద కూతరును కోచింగ్ ఇప్పించి పోలీసు కానిస్టేబుల్ పరీ
కరీంనగర్…ప్రధాన పట్టణ కేంద్రం. జిల్లాకు ప్రధాన పరిపాలన కేంద్రంగా పిలువబడుతుంది. రాష్ట్రంలో ఐదో అతిపెద్ద సిటీగా ఉన్న దీనిని మున్సిపల్ కార్పొరేషన్ పాలిస్తుంది. స్మార్ట్ సిటీ జాబితాలో చోటు సంపాదించుకున్న జిల్లాను సుందరంగా తీర్చిద్దాలని మ
ఉమ్మడి కరీనంగర్ జిల్లాలో గంజాయి దందా జోరుగా సాగుతోంది.