Karimnagar

    కరీంనగర్ నుంచి సీఎం కేసీఆర్ ప్రచారం

    March 12, 2019 / 11:25 AM IST

    హైదరాబాద్ : ఏ ఎన్నికల ప్రచారాన్ని అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ నుంచే ప్రారంభిస్తారు. అయితే లోక్ సభ ఎన్నికల ప్రచారానికి కూడా మరోసారి కరీంనగర్ నే ఎంచుకున్నారు. ఈ సారి కూడా అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. కరీంనగర�

    హస్తినపై టీఆర్ఎస్ గురి : 16 ఎంపీలను గెలిపించండి – కేటీఆర్

    March 6, 2019 / 09:24 AM IST

    16 లోక్ సభ స్థానాల్లో ‘కారు’ గెలుపే లక్ష్యంగా పనిచేస్తోంది. త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయదుందుభి మ్రోగించాలని టీఆర్ఎస్ ప్లాన్ వేస్తోంది. అందుకనుగుణంగా వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సెంటిమెంట్‌ను

    టీఆర్ఎస్ సెంటిమెంట్ : కరీంనగర్ నుంచి ఎన్నికల శంఖారావం

    March 6, 2019 / 03:29 AM IST

    కరీంనగర్: అసెంబ్లీ పోరులో విజయఢంకా మోగించిన గులాబీదండు... లోక్‌సభ ఎన్నికలకు సమాయాత్తమవుతోంది. కలిసొచ్చిన కరీంనగర్ గడ్డపై నుంచే లోక్ సభ ఎన్నికల

    ఫాలో ఫాలో యు : తండ్రి బాటలోనే కేటీఆర్

    February 27, 2019 / 02:07 AM IST

    టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కేసీఆర్‌ను ఫాలో అవుతున్నారు. అటు రాజకీయాన్ని.. ఇటు సెంటిమెంట్‌ను అనుసరిస్తూ తండ్రి బాటలోనే అడుగులేస్తున్నారు. కేసీఆర్ సెంటిమెంట్‌కు అనుగుణంగా.. ఉత్తర తెలంగాణ నుంచి పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక సమావేశ

    సుఖాంతం : నిజామాబాద్‌లో కరీంనగర్ స్టూడెంట్స్

    February 23, 2019 / 03:58 PM IST

    కరీంనగర్ జిల్లాలో అదృశ్యమైన ఐదుగురు విద్యార్థినులు ఆచూకీ లభ్యమైంది. వారంతా క్షేమంగా ఉన్నారు. పిల్లల ఆచూకీ తెలియడంతో పేరెంట్స్, స్కూల్ యాజమాన్యం ఊపిరిపీల్చుకుంది. ఫిబ్రవరి 22వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి 5గురు విద్యార్థినుల అదృశ్యం తీవ్ర కలక�

    విద్యార్ధినులు ఆదృశ్యం : ఆందోళనలో తల్లితండ్రులు

    February 23, 2019 / 09:57 AM IST

    కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కేశవపట్నం కస్తూరిబాగాంధీ పాఠశాల హాస్టల్ నుంచి ఐదుగురు 10వ తరగతి చదివే విద్యార్థినిలు అదృశ్యం అయ్యారు. వీరంతా గత రాత్రి నుంచి కనిపించకుండా పోయారు. వారి అదృశ్యంపై స్కూల్ ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం

    ఫ్లోరిడాలో దారుణం : తెలంగాణ వాసిని చంపేశారు

    February 20, 2019 / 03:58 PM IST

    అగ్రరాజ్యంలో మరొక తెలంగాణ వాసిని పొట్టన పెట్టుకున్నారు దుండగులు. ఎన్నో ఆశలు..జీవితంలో లక్ష్యాలు సాధించాలి…అని అనుకుని అమెరికాలో ఉద్యోగం దక్కించుకున్న తెలంగాణ వాసిని కాల్చి చంపేశారు. ఇప్పటికే ఎంతో మంది అక్కడ మ‌త్యువాత పడుతున్నారు. తాజాగ�

    ప్రాణం తీసిన పరుగు : ఫిజికల్ టెస్ట్ లో మరో అభ్యర్ధి మృతి  

    February 18, 2019 / 06:03 AM IST

    కరీంనగర్: లక్ష్యాన్నిచేరుకోటానికి కొద్ది దూరం ఉండగానే తనువు చాలించింది ఓయువతి. పేద కుటుంబంలో పుట్టినా, ప్రభుత్వ ఉద్యోగం వస్తే కుటుంబ కష్టాలు తీరతాయనుకున్నారు కుటుంబ సభ్యులు. ఇంటికి పెద్ద కూతరును కోచింగ్ ఇప్పించి పోలీసు కానిస్టేబుల్ పరీ

    కీర్తి పతాకం : కరీంనగర్‌లో అతిపెద్ద జెండా

    February 15, 2019 / 07:11 AM IST

    కరీంనగర్…ప్రధాన పట్టణ కేంద్రం. జిల్లాకు ప్రధాన పరిపాలన కేంద్రంగా పిలువబడుతుంది. రాష్ట్రంలో ఐదో అతిపెద్ద సిటీగా ఉన్న దీనిని మున్సిపల్ కార్పొరేషన్ పాలిస్తుంది. స్మార్ట్ సిటీ జాబితాలో చోటు సంపాదించుకున్న జిల్లాను సుందరంగా తీర్చిద్దాలని మ

    గంజాయి దందా : అక్రమార్కులకు కనకవర్షం

    February 14, 2019 / 02:28 PM IST

    ఉమ్మడి కరీనంగర్‌ జిల్లాలో గంజాయి దందా జోరుగా సాగుతోంది.

10TV Telugu News