Home » karnataka assembly elections 2023
కమలం పార్టీకి చెయ్యిచ్చి, కాంగ్రెస్ పార్టీతో షేక్ హ్యాండ్ ఇచ్చారు. అయితే బీజేపీ ఏ కారణాల మీద షెట్టర్కు టికెట్ నిరాకరించిందో తెలియదు కానీ, కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ ఆయనకు చేదు అనుభవమే మిగిలేలా కనిపిస్తోందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న�
చివరిసారిగా 2013-2018 మధ్య సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తి కాలం పాటు అధికారంలో కొనసాగింది. అంతకు ముందు 1999-2004 మధ్య ఎస్.ఎం కృష్ణ, 1972-1977 డీ.దేవరాజ్ ఉర్స్ ప్రభుత్వాలు మాత్రమే పూర్తి కాలం పాటు ఉన్నాయి.
రాష్ట్రంలోని ఆరు ప్రధాన ప్రాంతాలైన.. పాత మైసూర్ (64 స్థానాలు), బాంబే కర్ణాటక (50 స్థానాలు), హైదరాబాద్ కర్ణాటక (40 స్థానాలు), బెంగళూరు (28 స్థానాలు), సెంట్రల్ కర్ణాటక (23 స్థానాలు), కోస్టల్ కర్ణాటక (19 సీట్లు)లలో అతి చిన్న ప్రాంతమైన కోస్టల్ కర్ణాటకలో మాత్రమే బ�
కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో బావ ఇటీవల జేడీఎస్లోకి చేరారు. ఆయనకు ఉత్తర మంగళూరు నుంచి జేడీఎస్ బరిలోకి దింపింది. అయితే పోలింగ్ నేపథ్యంలో బావ మద్దతుదారులు ఓటర్లకు డబ్బులు పంచేందుకు కారులో డబ్బులు తీసుకొచ్చారని ఆరోపిస్తూ కాంగ్రె
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 10వ తేదీన జరుగుతుంది. 13వ తేదీన ఓట్లు లెక్కించి ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు. కాగా, రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది.
మే10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. 13న ఫలితాలు వెల్లడవుతాయి.
"మేము మా మ్యానిఫెస్టోలో పీఎఫ్ఐ, బజరంగ్ దళ్ లను ప్రస్తావించాము. ఈ రెండింటినే కాకుండా ఇందులో అన్ని రాడికల్ సంస్థల్ని ప్రస్తావించాము. ఏ ఒక్కరి మీదో చర్య తీసుకుని మిగిలిన వారికి వదిలేయడం అనేది సాధ్యం కాదు. బజరంగ్ దళ్ను కర్ణాటక ప్రభుత్వం నిషేధి�
బీజేపీ దాడితో కాంగ్రెస్ కొంత మెత్తబడి యూటర్న్ తీసుకుంది. తమ మేనిఫెస్టోలో బజరంగ్ దళ్ పేరును రాడికల్ సంస్థగా పేర్కొన్నామే కానీ, రద్దు చేస్తామని చెప్పలేమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ గురువారం వివరణ ఇ�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. దీన్ని తనదైన శైలిలో తిప్పికొట్టారు. బజరంగ్ భలీని నిషేధిస్తారా అంటూ దుమ్మెత్తి పోశారు. అంతే కాకుండా, ఆయన పాల్గొన్న బహిరంగ సభల్లో ప్రజల చేత బజరంగ్ దళ్ నినాదాలు చేయిస్తూ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతను తీసుకువచ్చే�
కన్నడ రాజకీయంలో బీజేపీ సిద్ధాంతాలను పక్కన పెట్టినట్లే కనిపిస్తోంది. ఊహించని విధంగా కాంగ్రెస్, జేడీఎస్ పోటీ ఇస్తుండటంతో ఉచిత హామీల జాతరకు రెడీ అయ్యింది కాషాయ పార్టీ.