Home » karnataka assembly elections 2023
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ శనివారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
కర్ణాటక ప్రశాంతంగా, సంతోషంగా ఉందని అల్లర్లు ఎక్కడని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. 2024 లోక్సభ ఎన్నికలకు విపక్షాల సన్నాహాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల మీద ప్రభావం చూపవన్నారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఎక్కువ పార్లమెంట్ సీట్లను బీజేపీ గెలుచుకుందని తెలిపారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం పట్ల ఆంధ్రప్రదేశ్ లోని కాంగ్రెస్ నేతలు, శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తూ భారీగా సంబరాలు జరుపుకున్నారు.
రాష్ట్రంలో గత ఎన్నికల్లో కంటే ఇప్పుడు ఎక్కువ మంది ఓటర్లు లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1977లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 58.49 శాతంగా ఉన్న ఓటింగ్ శాతం 2019 నాటికి 68.1 శాతానికి పెరిగింది
గతంలో భారతీయ జనతా పార్టీతో ఒకసారి, కాంగ్రెస్ పార్టీతో ఒకసారి పొత్తు పెట్టుకుని రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు కుమారస్వామి. 2006లో బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం 2018లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశ
కొన్ని ఆధారాల ద్వారా ఈ విషయాలు మాకు తెలిశాయి. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ECI) లిమిటెడ్ ద్వారా తగిన సాఫ్ట్వేర్/మెకానిజమ్ల ద్వారా రీ-వాలిడేషన్, రీ-వెరిఫికేషన్ ప్రక్రియ లేకుండానే ఈవీఎంలు నేరుగా దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చారు
మూడుసార్లు (2003, 2008, 2018) భారతీయ జనతా పార్టీయే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఎన్నికలల్లో కూడా కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ శాతం ఓట్లు సాధించింది. అయినప్పటికీ బీజేపీ ముందు ఢీలా పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిన రెండుసార్లు �
కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినా.. బీజేపీ మళ్లీ అధికారం చేపట్టినా.. అక్కడి మ్యానిఫెస్టోలో వాళ్లిచ్చిన హామీలనే.. దేశంలోని మిగతా రాష్ట్రాలపైనా కురిపించే అవకాశముంది.
రాష్ట్రంలో బుధవారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇందులో 72.67 శాతం ఓటింగ్ నమోదు అయింది. గత ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ కంటే ఇది స్వల్పంగా ఎక్కువ. కాగా, ఈ ఎన్నికల ఫలితాలు 13వ (శనివారం) తేదీన విడుదల కానున్నాయి