Home » Karnataka Election 2023
కర్ణాటక ఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీల చూపంతా బెంగళూరుపైనే ఉంది. కర్ణాటకలో ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా బెంగళూరు అర్బన్ కీలకంగా మారింది.
అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకిలాంటి ప్రకటన చేయాల్సివచ్చింది. వ్యూహామా? వ్యూహాత్మక తప్పిదమా? కర్ణాటక కాంగ్రెస్లో ఇప్పుడు అంతర్మథనం మొదలైంది.
దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ ను బెంగళూరులో శనివారం కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశంలో ప్లే చేశారు.
రాష్ట్ర ఎన్నికల పోలింగ్ 10వ తేదీన జరగనుంది. ఇక ఫలితాలు 13వ తేదీన విడుదల కానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీ సహా ప్రధాన విపక్షమైన కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయి. బీజేపీ తరపున ప్రధానమంత్రి నరేంద్రమోదీ వన�
నీట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని మే 6న నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీ షెడ్యూల్ మార్చారు. రెండు రోజుల పాటు రోడ్ షో నిర్వహించనున్నరు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్షోలో ముఖ్య అతిధిగా హాజరు అవుతారు.
కర్ణాటక ఎన్నికల్లో గెలుపు కోసం అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రెండు పోటీ పోటీగా కృషి చేస్తున్నాయి. గతంతో వ్యూహాత్మక రాజకీయాలతో అధికారం చేపట్టిన బీజేపీ ఆసారి మాత్రం అధికారం చేపట్టాలంటే ప్రధాని చేసే మ్యాజిక్పైనే ఆశ పెట్టుకుంది. వారి ఆశలకు జీవంప�
ప్రధాని మోదీ కర్ణాటక పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. మోదీకి సెక్యూరిటీగా వచ్చిన ఎస్కార్ట్ హెలికాఫ్టర్ బురదలోకూరుకుపోయింది. పొలం అంతా బురద బురదగా ఉండటంతో హెలిప్యాడ్ కూరుకుపోయింది.
Congress Manifesto: గెలిపిస్తే బజరంగ్ దళ్ను నిషేధిస్తాం
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మోదీ అన్నారు. ఆ రెండు పార్టీలు అవినీతిని ప్రోత్సహించడమే కాకుండా, సమాజాన్ని విభజించే రాజకీయాలు చేస్తున్నాయి అంటూ విమర్శించారు.
కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే మేనిఫెస్టో బుక్ ను రిలీజ్ చేశారు.