Home » Karnataka Elections 2023
ఇక కాంగ్రెస్ పార్టీకి విపక్షంగా ఉన్న నేతల్ని కూడా పిలుస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్లను కూడా పిలుస్తున్నట్లు సమాచారం
కాంగ్రెస్ పార్టీకి విపక్షంగా ఉన్న నేతల్ని కూడా పిలుస్తున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్లను కూడా పిలుస్తున్నట్లు సమాచారం.
2013 అసెంబ్లీ ఎన్నికల్లో తుమకూరు జిల్లా కొరటగెరె నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పరమేశ్వర ఓడిపోయారు. అప్పటికి ఆయన కేపీసీసీ చీఫ్. ఆ సమయంలో కూడా ఆయన ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారు. కానీ తాను ఓడిపోవడంతో ఎమ్మెల్సీ ద్వారా సిద్ధరామయ్య ప్రభుత్వంలో మ�
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు మొదటి నుంచి ప్రచారం జరిగింది. చివరికి అదే జరిగింది.
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కర్ణాటక ఎన్నికల వ్యూహం కన్నా, ముఖ్యమంత్రి ఎంపికకే ఎక్కువ కష్టపడి ఎట్టకేలకు సిద్ధరామయ్యనే సీఎంగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఈరోజు ఉదయం నుంచే సిద్ధరామయ్య ఎంపిక ఖాయమైందంటూ దేశ మీడియా కోడై కూసింది. అంతే కాదు, బెంగళూరులోని ఆయన నివాసం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. శ్రీ కంఠీరవ స్టేడియంలో ప్రమాణస్వీకారం ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా �
ఇవే తనకు చివరి ఎన్నికలని సిద్ధూ వ్యాఖ్యానించడం ఇది తొలిసారి కాదు. గత అసెంబ్లీ (2018) ఎన్నికల్లో కూడా ఆయన ఈ వ్యాఖ్యలే చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలే కాదు 2013 నాటి ఎన్నికల్లో కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. అయితే 2013లో చేసిన వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవడాని�
గత 45 ఏళ్లలో ఐదేళ్లు సీఎంగా పనిచేసిన ఒకే ఒక్కడు సిద్ధరామయ్యనే సీఎంగా ఎంపిక చేసింది హస్తం పార్టీ అధిష్టానం. ఈ ఎంపికలో సోనియాగాంధీయే ప్రధాన పాత్ర వహించారు. సోనియా సిద్ధరామయ్య పేరును ఖరారు చేయటంలో కీలక పాత్ర వహించారు.రంగంలోకి రాహుల్ దిగినా సోన�
ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సిద్ధరామయ్యపై ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణకూడా లేదు. మచ్చలేని రాజకీయ జీవితం సిద్ధరామయ్య సొంతం.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యే!