Home » Karnataka Elections 2023
మఠం వద్ద డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్ధరామయ్య గురించి మాట్లాడారు.
224 మంది సభ్యుల సభలో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లను కైవసం చేసుకుంది. దీంతో దక్షిణాది అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని బీజేపీ కోల్పోయింది. 2018 రాష్ట్ర ఎన్నికలలో 104 స్థానాలు గెలిచిన బీజేపీ.. ఈ ఎన్నికల్లో 66 స్థానాలను మాత్రమే గెలుచుకుంది
రాష్ట్రంలో అతిపెద్ద ప్రాంతం. ఈ ప్రాంతంలోనే అత్యధిక నియోజకవర్గాలు ఉంటాయి. పైగా జేడీఎస్ ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీకి ఈ ప్రాంతం పునాదిగా ఉంది. రాష్ట్రంలో ఆ పార్టీకి ఆదరణ ఉందంటే, అది కేవలం మైసూర్ ప్రాంతంలోనే. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇక్కడ జెడ�
కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా హాజరుకానున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ తమ మిత్రపక్షాలకు ఆహ్వానం పంపింది.
అధిష్టానం ఆశీస్సులు మెండుగా ఉన్నాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, కేవలం ఒకే ఒక రోజు తన నియోజకవర్గంలో ప్రచారం చేసిన డీకే శివకుమార్ 1,22,392 ఓట్ల భారీ ఆధిక్యం సాధించారు. డీకేకు కూడా అధిష్టానం ఆశీస్సులు దొరికే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు
విజయోత్సవ సభకు సంబంధించి ట్విట్టర్లో కాంగ్రెస్ పార్టీ షేర్ చేసిన వీడియోను ఆధారంగా చేసుకుని, ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే అంటున్నారు. ఇంతకీ ఎవరాయన అంటే.. విజయోత్సవ సభలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్లకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖ
కర్ణాటకలో ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయక ముందే సిద్ధరామయ్య మద్దతుదారులు బెంగళూరులోని ఆయన నివాసం వెలుపల ‘‘కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి’’ అని అభివర్ణిస్తూ పోస్టర్ను వేశారు. ఇక డీకే శివకుమార్కు మద్దతుదారులు సైతం బెంగళూరులోని ఆ�
సిద్ధరామయ్య, శివకుమార్లలో కర్ణాటక సీఎం పీఠం ఎవరిని వరిస్తుందోనన్న అంశంపై కన్నడ రాష్ట్రంలోనేకాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Karnataka Election Results 2023: కర్ణాటక ఫలితంతో తెలంగాణలో మొదలైన పొలిటికల్ వార్
Karnataka Election Results 2023: కర్ణాటక విక్టరీ.. కాంగ్రెస్కి మెడిసిన్లా మారనుందా?