-
Home » Karnataka Police
Karnataka Police
పోలీసులు వచ్చేశారని భయపడి.. హోటల్ నుంచి తప్పించుకునేందుకు ఈ అమ్మాయి చేసిన పని గురించి తెలిస్తే..
December 15, 2025 / 03:52 PM ISTపార్టీలో రెచ్చిపోయారు. గట్టిగా సౌండు పెట్టి మ్యూజిక్ వింటూ, డ్యాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేశారు.
గర్ల్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవడానికి, వివాహ ఖర్చుల కోసం ఈ యువకుడు ఏం చేశాడంటే? తనకు అన్నం పెడుతున్న బంధువు ఇంట్లోనే..
October 11, 2025 / 03:39 PM ISTశ్రేయాస్ గత నాలుగేళ్లుగా ఓ అమ్మాయితో సన్నిహిత సంబంధం కొనసాగిస్తున్నాడు.
బావిలో 17 కిలోల బంగారం.. కర్నాటకలో భారీగా గోల్డ్ నగలు పట్టివేత..
March 31, 2025 / 08:20 PM ISTదావణగెరెలోని న్యామతి SBI బ్యాంక్ లో భారీ చోరీ సంచలనం రేపింది. దాదాపు రూ.13 కోట్ల విలువైన బంగారం దొంగిలించబడింది. 2024 అక్టోబర్లో జరిగిన ఈ దోపిడీలో 17.7 కిలోల తాకట్టు పెట్టిన బంగారు…
బావిలో 17 కిలోల బంగారం..! కర్నాటక దావణగెరెలో గోల్డ్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..
March 31, 2025 / 06:43 PM ISTఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు బావిలో నుంచి 17 కిలోల బంగారు ఆభరణాలు ఉన్న పెట్టెను చాక్యచక్యంగా బయటకు తీశారు.
Crime News: దృశ్యం సినిమా పది సార్లు చూసి.. ప్రియుడితో తండ్రిని హత్య చేయించిన కుమార్తె.. సహకరించిన తల్లి.. పోలీసులు ఎలా కనిపెట్టారంటే..
September 30, 2022 / 07:47 AM ISTకర్ణాటక రాష్ట్రం బెళగానిలో ప్రియుడితో కలిసి తండ్రిని ఓ యువతి హత్య చేసింది. ఇందుకు మృతుడి భార్య కూడా సహకరించడం గమనార్హం. పక్కా ప్లాన్ ప్రకారం.. ఎటువంటి ఆధారాలు లభించకుండా హత్యచేసినప్పటికీ.. పోలీసులు పసిగట్టి…
Karnataka Police : కారణం చెప్పకుండా.. సంకెళ్లు వేయడం చట్ట వ్యతిరేకం
June 30, 2022 / 08:07 AM ISTకేసులో నిందితులైనా, ట్రయల్ ఖైదీ అయినా కేసు డైరీలో కారణాన్ని వివరంగా పేర్కొనకుండా సంకెళ్లు వేయడం చట్ట వ్యతిరేకమని కర్ణాటక హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. చెక్ బౌన్స్ కేసులో పోలీసులు చేతికి సంకెళ్లు వేశారంటూ…
Karnataka Leaders: ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య సహా 64 మంది కర్ణాటక ప్రముఖులను చంపేస్తామని బెదిరింపులు: పోలీసులు అప్రమత్తం
April 10, 2022 / 12:27 PM ISTకర్ణాటక ప్రతిపక్ష నేత సిద్దరామయ్య, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, ప్రముఖ అభ్యుదయ సాహితీవేత్త కె.వీరభద్రప్ప సహా 64 మందిని హతమారుస్తామంటూ వచ్చిన సందేశాలు కలకలం సృష్టిస్తున్నాయి
Bangladeshi Woman : 15 ఏళ్లుగా హిందువునంటూ నమ్మించింది.. చివరకు
January 28, 2022 / 08:48 PM ISTరోనీ బేగం (పాయల్ ఘోష్) తండ్రి మూడు నెలల కిందట చనిపోయారు. తండ్రిని కడసారి చూసేందుకు...అంత్యక్రియల కోసం బంగ్లాదేశ్ వెళ్లాలని భావించింది. తొలుత కోల్ కతా వెళ్లింది. అక్కడి నుంచి...
Arjun Sarja: మూడేళ్ళ క్రితం మీటూ ఆరోపణలు.. ఇప్పుడు క్లీన్ చిట్!
December 1, 2021 / 03:54 PM ISTమూడేళ్ళ క్రితం హాలీవుడ్ లో మొదలైన మీటూ ఉద్యమం మన దేశంలో కూడా ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్, కోలీవుడ్ లో పలువురు నటీమణులు కొందరిపై ఆరోపణలు సంచలనంగా మారాయి.