Home » karnataka
దసరా రోజున మసీదులో దుర్గా పూజ చేశారు కొంతమంది వ్యక్తులు. దీనిపై ముస్లింలు తీవ్రంగా మండిపడుతున్నారు. .. వారిపై చర్యలు తీసుకోకుంటే నిరసలు చేస్తామని ముస్లిం సంఘాల హెచ్చరించారు.
రత్ జోడో యాత్రలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధిరామయ్య యాత్రలో పాల్గొనగా రాహుల్ గాంధీ ఆయన చేయి పట్టుకొని పరుగెత్తారు. దీంతో రాహుల్ వెంట పరుగెత్తేందుకు సిద్ధిరామయ్య ఆపసోపాలు పడ్డారు. ఇందుకు సంబంధ�
Bharath Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షులు సోనియా గాంధీ గురువారం కర్ణాటకలో తన కుమారుడు రాహుల్ గాంధీ చేపట్టిన "భారత్ జోడో యాత్ర"లో పాల్గొన్నారు. రాహుల్ తో కలిసి ఉత్సాహంగా సోనియా పాదయాత్రలో పాల్గొన్నారు. కొద్దిరోజులుగా ఆరోగ్య సమస్యతో బాధ�
నేడు భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గేలు పాల్గోనున్నారు. కర్ణాటకలో మండ్య జిల్లాలో సోనియాగాంధీ రాహుల్తో కలిసి పాదయాత్రలో పాల్గొంటారు. సోనియాగాంధీ సోమవారమే కర్ణాటక రాష్ట్రంకు చేరుకున్నారు. రెండు రోజు�
అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి కింగ్ కోబ్రా. అలాంటి కింగ్ కోబ్రా తలపై ముద్దుపెట్టుకొనేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించడగా.. అతన్ని కాటేసింది.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైకి వ్యతిరేకంగా రూపొందించిన ‘పేసీఎం’ టీ షర్ట్ ధరించాడో కాంగ్రెస్ కార్యకర్త. ఈ కారణంతోనే అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు.
మన దేశంలోని అరుదైన పూలల్లో ఒకటైన ‘నీలకురింజి’ పూలు తాజాగా విరబూశాయి. ఈ పూలు 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే పూస్తాయి. తాజాగా కర్ణాటకలోని నీలగిరి పర్వతాల్లో ఇవి విరబూశాయి. సందర్శకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.
కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం త్వరలో రైతులకు అనుకూలంగా కొత్త చట్టం రూపొందించబోతుంది. బ్యాంకు రుణాలు చెల్లించకుంటే రైతుల ఆస్తులు జప్తు చేయకుండా ఉండేలా కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నట్లు సీఎం బొమ్మై ప్రకటించారు.
నేను సీఎంగా ఉన్న సమయంలో బెంగళూరు నగరంలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో గానీ, అభివృద్ధి పనుల విషయంలో గాని నేను అడ్డుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. భారీ వర్షాల అనంతరం నగర ప్రజల ఆక్రోశం నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వం కబ్జాల
కొత్తిమీర ధర సాధారణంగా కిలో రూ.80-రూ.100 మధ్య ఉంటుంది. అయితే, ఇప్పుడు ఆ ధర ఏకంగా రూ.400కి పెరిగిపోయింది. కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. దీంతో పంటలు బాగా దెబ్బతిన్నాయి. తెలంగాణలోని వరంగల్, ఖమ్మం మార్కెట్లకు కర్ణాటక నుంచే కొత్తి �