Home » karnataka
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ దాడుల్లో దూకుడు పెంచింది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 40 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది.
రాహుల్ జోడో అంటుంటే.. కాంగ్రెస్ ఉనికే లేకుండా చేయటానికి బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పార్టీ చోడో అంటూ ఆఫర్లు ఇస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి లాగేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ వేసే పద్మవ్యూహాన్ని దాటుచుకుని కాంగ్రెస�
హైదరాబాద్ లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి కలిసి, చర్చించడంతో వారు జాతీయ రాజకీయాలు, కొత్త పార్టీపై చర్చించారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై కుమారస్వామి స్పందించారు. కేసీఆర్తో తాను జరిపిన చర్�
కారులో వెళ్తే ఆపరేషన్ సమయానికి ఆసుపత్రికి చేరుకోలేనని గ్రహించిన వైద్యుడు రోగి ప్రాణాలను కాపాడేందుకు ఆ కారును ట్రాఫిక్ లోనే విడిచేసి, కారు దిగి పరుగులు తీశాడు. మూడు కిలోమీటర్లు పరిగెత్తుకు వెళ్లాడు. చివరకు సరైన సమయానికి ఆసుపత్రికి చేరుకున�
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నారు. అందుకు తగిన విధంగా వ్యూహ రచన, ఇతర పార్టీ నేతలతో చర్చలు స్పీడప్ చేశారు. ప్రగతిభవన్లో ఇవాళ కర్ణాటక మాజీ సీఎం, జనతాదళ్ సెక్యులర్ పార్టీ నేత హెచ్డీ కుమారస్వామితో సీఎం కేసీఆర్
కర్ణాటక బీజేపీని ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు వెంటాడుతున్నాయి. ఇలాంటి తరుణంలో మూలుగుతున్న నక్క మీద తాటి పండు పడ్డట్లు ముగిసిందనుకున్న కేసు మళ్లీ విచారణకు రావడం పార్టీని చాలా ఇబ్బందికి గురి చేస్తోంది. ఈ విషయమై సుప్రీం వెళ్తామని చెప్తున్న�
కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్ అయితే, మొత్తం నీటితో నిండిపోయింది. నీటి ప్రవాహంలో చిక్కుకున్న వారిని అధికారులు రక్షిస్తున్నారు.
మురుగ మఠాధిపతి శివమూర్తి మురుగ శరనరుని నాలుగు రోజుల (సెప్టెంబర్ 5) పోలీస్ కస్టడీకి పంపారు. వాస్తవానికి 5 రోజుల కస్టడీ కావాలంటూ పోలీసులు కోర్టును కోరారు. కానీ కోర్టు నాలుగు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీనికి ముందు ఆయనకు ఆరోగ్యం బాగాలేదని ఆ�
శ్రీ మురుగ మఠాధిపతిగా బసవరాజన్ బాధ్యతలు చేపట్టాల్సి ఉండగా సౌభాగ్యత అనే మహిళతో ఆయన ప్రేమలోపడ్డారు. దీంతో మఠాధిపతి బాధ్యతలను స్వీకరించలేకపోయారు. శ్రీ మురుగ మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం శివమూర్తి శరణుకు వచ్చింది. సౌభాగ్యను బసవరాజ్
కర్ణాటకలో ఒక పక్క అనేక అంశాల్లో హిందూ-ముస్లింల మధ్య వివాదాలు నడుస్తుంటే.. మరోపక్క వినాయక చవితి సందర్భంగా మత సామరస్యం వెల్లివిరిసింది. వినాయక చవితి వేడుకల్లో ముస్లింలు పాల్గొన్నారు.