Home » karnataka
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఈద్గా మైదానంలో మండపం ఏర్పాటుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా, రేపు ఉదయమే వినాయక చవితి ఉన్న నేపథ్యంలో ఈ విషయమై అత్యవసర విచారణ చేపట్�
సిద్ధరామయ్య చర్యను అపచారంగా భావించిన దేవస్థానం సిబ్బంది ఆలయాన్ని శుద్ధీకరణ చేశారు. బసవేశ్వర ఆలయ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు ఆలయ శుద్ధీకరణ జరిగింది. అనంతరం పలు ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఆ ఆలయాన్ని శుద్ధి చేయనున్నట్లు రెండు రోజుల క్రి
చిత్రదుర్గాలోని మురుగా మఠాధిపతి శ్రీ శివమూర్తి మురుగా శరణరు మీద లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అత్యంత ప్రభావవంతమైన లింగాయత్ మఠం అధినేత బాలికను లైంగికంగా వేధించాడనే ఆరోపణలో కేసు నమోదు కావటం అందరిని ని�
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుమకూరు జిల్లాలోని శిరా తాలూకా బాలినహళ్లిలో లారీ, జీపు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, మరో 12 మంది తీవ్రగాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని తుమకూరు ప్రభుత్వ ఆసుపత్రికి
కర్నాటకలో అరుదైన కొండ చిలువ ప్రత్యక్షమైంది. కార్వాన్ జిల్లా మిర్జాన్లోని రాంనగర్లో నివాసమంటున్న సుబ్రహ్మణ్య నాయక్ అనే వ్యక్తి ఇంట్లో తెల్లని కొండ చిలువ కనిపించింది. సాధారణ కొండచిలువ కన్నా భిన్నంగా ఉన్న తెల్లని రంగులో ఉన్న కొండ చిలువ�
రాష్ట్రంలో వాతావరణాన్ని ధ్వంసం చేయడానికి భారతీయ జనతా పార్టీకి చెందిన మిత్రులు సావర్కర్ అంశాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మిత్రులు దాన్ని అడ్డుకోవడం పక్కన పెట్టి మరింత రగిలేలా పెట్రోల్ పోస్తున్నారు. రెండు పార్టీల తీరు వల్
కర్ణాటకలో వీర్ సావర్కర్ పై రాజకీయ దుమారం రేగుతున్న క్రమంలో హిందూ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మరింత ఆజ్యంపోశారు. కర్ణాటకలో ఎవరైనా..ఎక్కడైనా వీర్ సావర్కర్ పోస్టర్లను తొలగించటానికి టచ్ చేస్తే చేతులు నరికేస్తాం అం�
వీర్ సావర్కర్, బాలగంగాధర్ తిలక్ చిత్రాలను గణేష్ చతుర్థి ఫెస్టివల్ ప్లెక్సీలో పెడతామని హిందూ మహాసభ గౌరీ గణేషా సేవాసమితి అధ్యక్షుడు రాకేష్ రామ్మూర్తి చెప్పారు. వీర్ సావర్కర్, తిలక్ల చిత్రాలను కర్ణాటక రాష్ట్రంలోని 15వేల ప్రాంతాల్లో పెట్టి వ�
కర్ణాటకకు చెందిన బంగారం వ్యాపారి అయిన ఆర్ఎస్ఎస్ నాయకుడిని హానీట్రాప్ చేసి రూ.46 లక్షలు కాజేసిన కేసులో పోలీసులు సామాజిక, మానవ హక్కుల కార్యకర్త సల్మాబానును సోమవారం అరెస్ట్ చేశారు.
కర్ణాటకలోని బెళగావిలో మరోసారి చిరుతపులి కలకలం చెలరేగింది. బెళగావితోపాటు పలు గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని వారాలపాటు తిరిగి.. అదృశ్యమైన చిరుత మళ్లీ ప్రత్యక్షమైంది. బెళగావి గోల్ఫ్ కోర్సు దగ్గర రెండుసార్లు ప్రత్యక్షం కావడంతో ప్రజలు తీవ్ర భయా�