Home » karnataka
కర్ణాటకకు చెందిన బంగారం వ్యాపారి అయిన ఆర్ఎస్ఎస్ నాయకుడిని హానీట్రాప్ చేసి రూ.46 లక్షలు కాజేసిన కేసులో పోలీసులు సామాజిక, మానవ హక్కుల కార్యకర్త సల్మాబానును సోమవారం అరెస్ట్ చేశారు.
కర్ణాటకలోని బెళగావిలో మరోసారి చిరుతపులి కలకలం చెలరేగింది. బెళగావితోపాటు పలు గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని వారాలపాటు తిరిగి.. అదృశ్యమైన చిరుత మళ్లీ ప్రత్యక్షమైంది. బెళగావి గోల్ఫ్ కోర్సు దగ్గర రెండుసార్లు ప్రత్యక్షం కావడంతో ప్రజలు తీవ్ర భయా�
నలిన్ కుమార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘మధ్యాహ్నం మాంసాహారం తిని సాయంత్రం గుడికి వెళ్తే తప్పేంటని సిద్ధరామయ్య అంటున్నారు. ఇది మరోసారి హిందువుల మనోభావాలపై విరుచుకుపడటమే. దేవాలయాలపై హిందువులకు ఉన్న మనోభావాలను అర్థం చేసుకోని వార
భారత్లో టమాటా ఫ్లూ కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో ఈ ఏడాది మే 6న తొలి కేసు కేరళలో నమోదైన విషయం తెలిసిందే. తాజాగా, ఒడిశాలో 26 మంది చిన్నారులకు టమాటా ఫ్లూ సోకింది. ఈ వివరాలను లాన్సెట్ రెస్పిరేటరీ జర్నల్ తెలిపింది. వారంతా 1 నుంచి 9 ఏళ్ళ మధ్య వయసు ఉన్
హిజాబ్ ధరించనివ్వడం లేదని పలు కాలేజీలకు చెందిన 145 మంది విద్యార్థినులు టీసీలు తీసుకుని వెళ్ళిపోయారు. మంగళూరు విశ్వవిద్యాలయ ఉప కులపతి ప్రొఫెసర్ పీఎస్ ఎడపడితాయ ఈ వివరాలను మీడియాకు చెప్పారు. గత రెండు విద్యా సంవత్సరాల్లో దక్షిణ కన్నడ, ఉడుపి జిల�
కాంగ్రెస్, జేడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరారు. దీంతో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయింది. ఫిరాయించిన నేతలంతా సిద్ధరామ�
కర్ణాటకలోని ఎల్లాపూర్లో ఒక కొత్త జాతి పీత వెలుగులోకి వచ్చింది. ఈ పీత రెండు రంగుల్లో భలే చూడముచ్చటగా ఉంది. 3 అంగుళాల పొడవు, 2 అంగుళాల వెడల్పు ఉన్న ఈ పీత రెండు రంగులతో సాధారణ పీతల కంటే విభిన్నంగా కనిపిస్తోంది. ఉత్తర కన్నడ జిల్లాలో కనిపించిన ఈ పీ�
భారత సైన్యంలోని ప్రత్యేక విభాగమైన ఐటీబీపీకి చెందిన క్యాంపు నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లు కనిపించకుండా పోయాయి. 45వ బెటాలియన్కు చెందిన ఇద్దరు పోలీసుల రైఫిళ్లు ఇవి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఒక వర్గం వాళ్లు వీర్ సావర్కర్ ఫ్లెక్స్ ఏర్పాటు చేయడంతో మరో వర్గం వాళ్లు అభ్యంతరం చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. చివరికి పోలీసులు లాఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
‘‘నెహ్రూని పక్కన పెట్టామని కాంగ్రెస్ విమర్శిస్తోంది. దేశంలోని ప్రధానమంత్రులందరి కోసం పార్లమెంట్లో మ్యూజియం కడుతున్న ఏకైక ప్రధాని నరేంద్రమోదీ. గతంలో ఏ ప్రధాని ఇలా ఆలోచించలేదు. నెహ్రూతో పాటు అందరి ప్రధానులను వారి సేవలను మేం గౌరవిస్తాం. ని�