Home » karnataka
హవేరీ హోసముట్ స్వామీజీ మాట్లాడుతూ... ''ఇందిరా గాంధీ ప్రధానమంత్రి అయ్యారు.. రాజీవ్ గాంధీ కూడా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి అవుతారు'' అని వ్యాఖ్యానించారు. అయితే, హవేరీ హోసముట్ స్వామీజీ చేసిన వ్యాఖ్య
కార్ణాటక కాంగ్రెస్కు ముఖ్య నేతగా ఉన్న సిద్ధరామయ్య.. 2013లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం ఐదేళ్ల పాటు కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు. 2023లో మళ్లీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట�
చికెన్ పకోడి కారణంగా ఒక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది.
పెళ్లి కాకుండానే చనిపోయిన వారికి పెళ్లి చేసే వింతసాంప్రదాయం కేరళ,కర్ణాటకలలో ఉంది. దీనికి ప్రేత కళ్యాణం అనిపేరు.
రాత్రి సమయంలో మహిళల బాత్రూం నుంచి బయటకు వచ్చిన ఆ యువకుడు షోరూం మొత్తం తిరిగి ఏడు మొబైల్ ఫోన్లు జేబుల్లో పెట్టుకుని, మళ్ళీ మహిళల బాత్రూంలోకి వెళ్ళి రాత్రంతా అక్కడే ఉన్నాడు. ఉదయాన్నే షోరూం తెరవగానే బయటకు వచ్చి పారిపోయాడ�
ప్రేతాత్మలకి అట్టహాసంగా పెళ్లిళ్లు చేసి, కట్న కానుకలు పుచ్చుకోవటం ఎక్కడా చూశారా?ఈ ప్రేతాత్మల పెళ్లి విషయంలో కచ్చితంగా కులం, గోత్రం, కట్నాలు, కానుకలు, వావి వరసలు,సంప్రదాయాలను పక్కాగా ఉండాలి. లేదంటే ప్రేతాత్మలకు జరగాల్సిన పెళ్లి..పెళ్లిపీటలమ
చిన్నారులు మరణించిన తర్వాత వారి పేరు మీద 30 ఏళ్లకు పెళ్లి తంతు నిర్వహిస్తున్నారు కర్ణాటకలో. అక్కడి కొన్ని ప్రాంతాల్లో ఇది చాలా ప్రాచీన సంప్రదాయం. అనేక కుటుంబాలు ఈ పెళ్లి తంతును ఘనంగా నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం అక్కడి సోషల్ మీడియాలో �
''ఉత్తరప్రదేశ్లో ఉన్న పరిస్థితులను గమనిస్తే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి యోగి ఆదిత్యనాథ్ మాత్రమే సరైన వ్యక్తి. ఆయన మాత్రమే అక్కడి పరిస్థితులను నియంత్రించగలుగుతారు. కర్ణాటకలో మతరప శక్తులను నియంత్ర�
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బెల్లారెలో ఈనెల 26 న జరిగిన బీజేపీ యువజన విభాగం నాయకుడు ప్రవీణ్ నెట్టార్ (32) హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
25 కిలోల వరకు ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించాలన్న కేంద్ర ప్రభుత్వ చర్యను తిప్పికొట్టేందుకు రైస్ మిల్లు యజమానులు కొత్త టెక్నిక్ మొదలు పెట్టారు. వినియోగదారులకు పన్ను లేకుండానే ఉత్పత్తులను అందజేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకో�