Home » karnataka
చికెన్ పకోడి కారణంగా ఒక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది.
పెళ్లి కాకుండానే చనిపోయిన వారికి పెళ్లి చేసే వింతసాంప్రదాయం కేరళ,కర్ణాటకలలో ఉంది. దీనికి ప్రేత కళ్యాణం అనిపేరు.
రాత్రి సమయంలో మహిళల బాత్రూం నుంచి బయటకు వచ్చిన ఆ యువకుడు షోరూం మొత్తం తిరిగి ఏడు మొబైల్ ఫోన్లు జేబుల్లో పెట్టుకుని, మళ్ళీ మహిళల బాత్రూంలోకి వెళ్ళి రాత్రంతా అక్కడే ఉన్నాడు. ఉదయాన్నే షోరూం తెరవగానే బయటకు వచ్చి పారిపోయాడ�
ప్రేతాత్మలకి అట్టహాసంగా పెళ్లిళ్లు చేసి, కట్న కానుకలు పుచ్చుకోవటం ఎక్కడా చూశారా?ఈ ప్రేతాత్మల పెళ్లి విషయంలో కచ్చితంగా కులం, గోత్రం, కట్నాలు, కానుకలు, వావి వరసలు,సంప్రదాయాలను పక్కాగా ఉండాలి. లేదంటే ప్రేతాత్మలకు జరగాల్సిన పెళ్లి..పెళ్లిపీటలమ
చిన్నారులు మరణించిన తర్వాత వారి పేరు మీద 30 ఏళ్లకు పెళ్లి తంతు నిర్వహిస్తున్నారు కర్ణాటకలో. అక్కడి కొన్ని ప్రాంతాల్లో ఇది చాలా ప్రాచీన సంప్రదాయం. అనేక కుటుంబాలు ఈ పెళ్లి తంతును ఘనంగా నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం అక్కడి సోషల్ మీడియాలో �
''ఉత్తరప్రదేశ్లో ఉన్న పరిస్థితులను గమనిస్తే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి యోగి ఆదిత్యనాథ్ మాత్రమే సరైన వ్యక్తి. ఆయన మాత్రమే అక్కడి పరిస్థితులను నియంత్రించగలుగుతారు. కర్ణాటకలో మతరప శక్తులను నియంత్ర�
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బెల్లారెలో ఈనెల 26 న జరిగిన బీజేపీ యువజన విభాగం నాయకుడు ప్రవీణ్ నెట్టార్ (32) హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
25 కిలోల వరకు ప్యాక్ చేసిన ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించాలన్న కేంద్ర ప్రభుత్వ చర్యను తిప్పికొట్టేందుకు రైస్ మిల్లు యజమానులు కొత్త టెక్నిక్ మొదలు పెట్టారు. వినియోగదారులకు పన్ను లేకుండానే ఉత్పత్తులను అందజేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకో�
కర్ణాటక రాజధాని బెంగుళూరులో లష్కరే తోయిబాకు చెందిన అనుమానిత ఉగ్రవాదిని నిన్న రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పి.కొత్తకోట మండలం రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్�