Home » karnataka
సాధారణంగా ఇంట్లో సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీర్చాలని మొక్కుకుంటూ మహిళలు పూజలు,వ్రతాలు చేస్తుంటారు. కానీ ఓ గ్రామంలో మాత్రం గ్రామస్తులు మొత్తం వ్రతం చేస్తున్నారు. వారి గ్రామం క్షేమంగా ఉండాలని ఉన్న సమస్యలు పోవాలని కోరుకుంటూ వింత వ్రతం చేస్తున్న
నెమళ్లను పెంచుకుంటున్న వ్యక్తిని అటవీశాఖ అధికారులు అరెస..చిలుక జోస్యం చెప్పే ఏడురుగురు అరెస్ట్
బెంగళూరులోని దొడ్డబల్లాపూర్ లో బస్సు క్లీనర్ గా పనిచేస్తున్న నవీన్ కుమార్ రోడ్ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డాడు. హాస్పిటల్ కు తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా మూడు రోజుల తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. నంది హుబ్లీ దగ్గర్లోని బాలకుంతహల్లీ గ�
పట్టాలపై ఉన్న ఓ ట్రక్కును రైలు ఢీ కొట్టింది. ఈ ఘటన కర్ణాటకలోని బీదర్ జిల్లాలోని సిద్ధేశ్వర్ రైల్వే క్రాసింగ్ బాల్కీ ఏరియాలో చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం ఓ ట్రక్కు పలు సామగ్రితో వెళ్తుంది. ట్రాక్ దాటుతోన్న సమయంలో ఆ ట్రక్కులో య�
వాస్తు సిద్ధాంతి దారుణ హత్యకు గురయ్యారు. ఓ ప్రైవేట్ హోటల్ లో అతి కిరాతకంగా కత్తులతో పొడిచి చంపారు ఇద్దరు వ్యక్తులు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హోటల్ రిసెప్షన్ లో అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరిగింది.
ముంబైలో పుట్టి కర్ణాటకలో పెరిగిన సినీ శెట్టికి మిస్ ఇండియా 2022 కిరీటం దక్కింది. 58వ ఫెమినా మిస్ ఇండియా అందాల పోటీలో విజయాన్ని వరించింది. మిస్ ఇండియా 2020 విజేత అయిన మానస వారణాసి చేతుల మీదుగా సినీ శెట్టి కిరీటం అందుకున్నారు.
తాజా పరీక్షలో విమానం నిర్దిష్ట ఎత్తులో ఎగిరిందని, నావిగేషన్, స్మూత్ టచ్ డౌన్ వంటివి కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిందని డీఆర్డీఓ ప్రకటనలో పేర్కొంది. మానవ రహిత యుద్ధ విమానాల తయారీలో భాగంగా డీఆర్డీఓ దీన్ని రూపొందించింది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వేరే ప్రియుడితో పారిపోయిందని మనస్తాపం చెందిన వ్యక్తి తన ఇద్దరు పిల్లల్ని హత్య చేసి పోలీసులకు లొంగిపోయిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
'తుంగ 777 చార్లీ' శునకం దావణగిరి జిల్లాలో జరిగిన హత్యాచారం కేసుని ఛేదించి నిందితుడిని పట్టించింది.
ఓ పిల్లికి పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారు. ఎందకంటే..అది చేసే పని అటువంటి మరి. ఇంతకీ ఆ పిల్లి పోలీస్ స్టేషన్ లో ఏం చేస్తుందంటే..