Home » karnataka
నైరుతి రుతుపవనాలు ఈరోజు మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, ముంబైతో సహా, కొంకణ్ లోని చాలా ప్రాంతాలలో.. మధ్య మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, కర్నాటకలోని మరికొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రాజ్యసభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురైన తరుణంలో కర్ణాటక జేడీ(ఎస్)ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ కాంగ్రెస్ కు ఓటేశారు. అంతేకాకుండా ఇది తనకు చాలా ఇష్టమని కామెంట్ కూడా చేశారు,. తాను కాంగ్రెస్ కు ఓటేశానని అది తనకు చాలా ఇష్టమంటూ వివరించారు.
ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుని, ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తోంది. అయితే, ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు తోటి ఉద్యోగి. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.
కూతురు చేసిన పనికి ట్రాఫిక్ పోలీసులకు బీజేపీ ఎమ్మెల్యే క్షమాపణ చెప్పారు.
ఇతర కులస్తుడిని,మతస్తుడిని ప్రేమించిన పాపానికి చిన్నారుల జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోతున్నాయి. ఏభాష అయినా, రాష్ట్రమైనా పరువు హత్యలు ఆగటం లేదు.
కర్ణాటకలోని ఉడుపి జిల్లాలోని బోలా గ్రామంలో ఓ వీధికి నాథూరామ్ గాడ్సే పేరు పెట్టారు.
దైనందిక జీవితంలో భాగమైన విద్యుత్.. కాసేపు లేకపోయినా అల్లకల్లోలంగా ఫీలవుతాం. వేయి కళ్లతో ఎదురుచూసి పవర్ వచ్చిందని తెలియగానే హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాం. కానీ, పవర్ సప్లై టైం కంటే పవర్ కట్ టైమే ఎక్కువగా ఉంటే ఏం చేయాలి.. అలా విసిగిపోయిన వ్యక్�
జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసుకు సంబంధించి ఇంతవరకు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఒకరిని అరెస్ట్ చేయగా ఈరోజు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలోఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉన్నారని పోలీసులు తెలి
తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో గత వారం రోజుల నుంచి కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి భూషణ్ కుమార్ ఐదు రాష్ట్రాలకు లేఖలు రాశారు.
కర్ణాటకలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది హైదరాబాదీలు మరణించిన సంగతి తెలిసిందే. గోవా నుంచి ఆరెంజ్ ట్రావెల్స్కు చెందిన బస్సు హైదరాబాద్ వస్తుండగా బస్సు ట్రక్కును ఢీకొంది.