Home » karnataka
ఈ పిండాలు అన్నీ ఐదు నుంచి ఏడు నెలల వయసు ఉన్నవి కావడం గమనార్హం. లింగ నిర్ధరణ పరీక్షలు జరిపి, ఆ పిండాలను తొలగించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని పిండాలను స్వాధీనం చేసుకున్నారు.
స్పష్టమైన సమాధానం ఇవ్వలేదనే కోపంతో కాలేజ్ ప్రిన్సిపాల్ను జనతాదళ్ (సెక్యూలర్) లీడర్ చెంపదెబ్బ కొట్టాడు. ఎమ్. శ్రీనివాస్ అనే లీడర్ రెగ్యూలర్ విజిట్లో భాగంగా కాలేజీకి వెళ్లి కంప్యూటర్ ల్యాబ్ లో జరుగుతున్న పనుల గురించి వాకబు చేశాడు.
సోమవారం బెంగళూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘ప్రభుత్వం తీసుకునే ఎన్నో నిర్ణయాలు, సంస్కరణలు అప్పుడు కష్టంగానే అనిపిస్తాయి. కానీ, కొంతకాలం తర్వాత వాటి ఫలితాల్ని దేశం మొత్తం చూస్తుంది.
కర్ణాటక అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. ఈక్రమంలో కర్ణాటక ప్రభుత్వం అధికారులపై కొరడా ఝళిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అధికారుల ఇళ్లపై ఏసీబీ దాడులు చేపట్టింది. ఒకేసారి ఒకరు కాదు ఇద్దరు కాదు 21మంది ప్రభుత్వ అధికారుల ఇళ్�
మంగళూరుకు చెందిన శ్రీనివాస గౌడ అనే వ్యక్తి ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. అయితే, గాడిదల్ని పెంచాలని నిర్ణయించుకుని, 2020లో ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. తర్వాత 42 లక్షల పెట్టుబడితో, 20 గాడిదల్ని కొన్నాడు. పాల కోసమే గాడిదల్ని పెంచుతున్నాడు.
కర్ణాటకలో విషాద సంఘటన చోటు చేసుకుంది. హాస్టల్ లో ఉండి చదువుకుంటున్న ఓ బాలుడు అమ్మ పుట్టినరోజునాడు గ్రీటింగ్స్ చెపుదామనుకున్నాడు. హాస్టల్ వార్డెన్ అందుకు అంగీకరించక ఫోన్ ఇవ్వలేదు. దీంతో మనస్తాపం చెందిన బాలుడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చ�
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేసి ప్రస్తుతం చాలా గ్యాప్ తో అప్పుడప్పుడు సినిమాలు చేస్తుంది. అనుష్క ఫ్యామిలీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అనుష్కకి ఇద్దరు సోదరులు............
కొన్నేళ్లలో యోగాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. రాజకీయ నేతలు, క్రీడాకారులు, నటులు, సీఈవోలు.. ఇలా విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులు యోగా చేస్తున్నారు. యోగా వాళ్లకు ఏ విధంగా ఉపయోగపడిందో చెబుతున్నారు.
శనివారం తన తల్లి పుట్టిన రోజు ఉండటంతో తనకు విషెస్ చెప్పాలని భావించాడు. తన తల్లితో ఫోన్లో మాట్లాడి విషెస్ చెప్పాలని, దీనికోసం తనకు ఫోన్ ఇవ్వాలని పూవరాజ్.. హాస్టల్ వార్డెన్ను అడిగాడు. అయితే, దీనికి వార్డెన్ నిరాకరించాడు.
ఇప్పటివరకు మొత్తం దేశంలో 43,222,017 కరోనా కేసులు నమోదుకాగా, 524,761 మంది మరణించారు. దేశంలో పాజిటివిటీ రేటు 4.11 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 195 కోట్ల వ్యాక్సినేషన్ కూడా పూర్తైంది.