Home » karnataka
తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో గత వారం రోజుల నుంచి కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి భూషణ్ కుమార్ ఐదు రాష్ట్రాలకు లేఖలు రాశారు.
కర్ణాటకలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది హైదరాబాదీలు మరణించిన సంగతి తెలిసిందే. గోవా నుంచి ఆరెంజ్ ట్రావెల్స్కు చెందిన బస్సు హైదరాబాద్ వస్తుండగా బస్సు ట్రక్కును ఢీకొంది.
కర్ణాటక చిక్ మగళూరు జిల్లా శంకరపురంకు చెందిన 31ఏళ్ల యువకుడు చేతన్ ఓ యువతిని ప్రేమించాడు. కొన్నేళ్లు ఇద్దరు తరచూ కలుసుకుంటుండేవారు. ఈ క్రమంలో ప్రేయసి అడిగిందల్లా కాదనకుండా కొనిచ్చాడు. కొన్నేళ్లుగా ఇలా తరచూ కలుసుకోవటం.. ఆమె అడిగిందల్లా కొనివ్
కేరళను తాకిన నైరుతి రుతు పవనాలు మూడు నాలుగు రోజుల్లో కేరళతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని మరి కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఒకవైపు వెండితెరపై కేజీఎఫ్-2 ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ రికార్డులను తిరగ రాస్తోంది. మరో వైపు బెంగుళూరులో కేజీఎఫ్ బాబు ఇంటిపై ఆదాయపన్ను, ఈడీ శాఖ అధికారులు దాడులు చేశారు.
రాజ్యసభ స్ధానాలకు భారతీయ జనతాపార్టీ అభ్యర్ధులను ప్రకటించింది. 9 రాష్ట్రాల నుంచి 16 మందికి అవకాశం కల్పించింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కు కర్ణాటక నుంచి మరోసారి అవకాశం కల్పించారు.
కన్నడ పాటలకు డాన్స్ చేసినందుకు పెళ్లి బృందంపై మరాఠీ ఉద్యమకారులు దాడి చేసిన ఘటన కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దులో జరిగింది. బెలగావి తాలూకా, దమానే గ్రామంలో సిద్ధూ సైబన్నవర్కు, రేష్మకు వివాహం జరిగింది.
మత మార్పిడి చేసుకోవాలంటూ ప్రియుడు వేధింపులు తట్టుకోలేక మానసిక క్షోభకు గురైన ఓ యువతి చివరకు బలవన్మరణానికి పాల్పడింది.
జాతీయ రాజకీయ ప్రత్యామ్నాయ శక్తి రూపకల్పనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం కర్ణాటకకు ఒకరోజు పర్యటన కోసం వెళ్లనున్నారు. ఉదయం 11గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానం ద్వారా బయలుదేరి బెంగుళూర�
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వ్యవస్థాపకుడైన కేబీ.హెడ్గేవార్ స్పీచ్ను పాఠ్య పుస్తకాల్లో చేరుస్తూ కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సీఎఫ్ఐ) అనే విద్యార్థి సంఘం వ్యతిరేకత వ్యక్తం చేస