Home » karnataka
దేశంలో ప్రారంభించిన నాలుగో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఇది. నవంబరు 10న దక్షిణాదిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభమవుతుంది. చెన్నై-బెంగళూరు-మైసూరు మధ్య ఈ రైలు సేవలు అందించనుంది. మొత్తం 483 కిలోమీటర్ల మేర ఇది నడుస్తుంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ�
షూలో దాగి ఉన్న ఓ నాగు పాము ఘటన కర్నాటకలోని జరిగింది. నాగు పాము ఒక్కసారిగా షూ నుంచి పడగ విప్పిన తీరు షాక్కు గురి చేస్తోంది. మైసూర్లోని ఓ వ్యక్తి షూ తొడుక్కునేందుకు వెళ్లాడు. అయితే ఆ షూలో దాగిన పామును చూసి షాక్ అయ్యాడు.
దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు ఎటూ తేల్చలేదు. ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు ప్రకటించారు. కర్ణాటక హైకోర్టు తీర్పుపై అప్పీళ్లను జస్టిస్ హేమంత్ డిస్మిస్ చేస్తూ, హైకోర్టు తీర్పును సమర్థించారు. అయి�
రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ కర్ణాటకలో విజయవంతంగా సాగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ధరించిన టీ షర్టు సంచలనంగా మారింది. బీజేపీని విమర్శిస్తూ టీ షర్ట్పై కన్నడలో ఒక కొటేషన్ రాశారు.
శరీరాలపై పెట్రోల్ పోసుకున్న దంపతులు నిప్పు అంటించుకుకే క్రమంలో.. అగ్గి పుల్ల వెలిగించేందుకు ప్రయత్నిస్తుండగా వారిని అధికారులు కాపాడారు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. ఆర్కే పురంలోని అక్రమ కట్టడాలను కూల్చివేస్తోన్న మునిస
కర్ణాటకలో దారుణం ఘటన చోటు చేసుకుంది. ఓ కాఫీ ఎస్టేట్ యజమాని, అతని కుమారుడు దళితు కుటుంబాలకు చెందిన పలువురిని లాక్కెళ్లి గృహనిర్భంధం చేశాడు. ఈ క్రమంలో అందులోని ఓ గర్భిణీపై కూడా దాడి చేయడంతో ఆమె గర్భం కోల్పోయింది.
తీసుకున్న అప్పు చెల్లించలేదని ఒక యజమాని తన దగ్గర పని చేసే కూలీలపై అమానుషానికి పాల్పడ్డాడు. 16 మంది దళితుల్ని ఒకే గదిలో బంధించి తాళం వేశాడు. దాదాపు 15 రోజులు చిత్ర హింసకు పాల్పడ్డాడు.
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గలోని హర్థికోట్ నుంచి ప్రారంభమైంది. ఈ యాత్రలో రాహుల్ వెంట స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాహుల్ గ
రోడ్డుకి ఎడమవైపున కారు ఆపాడు ఓ వ్యక్తి. అంతేగాక, వెనుక నుంచి వస్తున్న వాహనాలను చూసుకోకుండా కారు తలుపు తీశాడు. దీంతో, స్కూటర్ పై వస్తున్న ఓ మహిళ కారు తలుపునకు తగిలి ఎగిరిపడింది. ఆమె పైకి మరో కారు ఎక్కేసింది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అగ్రిగేటర్లు తమ ఆటో రిక్షా సేవలను నిర్వహిస్తున్నారు. దీనికి తోడు, ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ధరలను కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్నారని డిపార్ట్మెంట్ తెలుసుకున్నది. వీలైనంత త్వరగా ఆటో సేవలను నిలిప�