Home » karnataka
పాఠశాలలో భగత్ సింగ్ వేషధారణతో డ్రామా వేసి అలరించాలని ఓ బాలుడు భావించాడు. అందుకోసం రిహార్సల్స్ చేస్తున్నాడు. భగత్ సింగ్ ను బ్రిటిష్ వారు ఉరితీసిన విషయం తెలిసిందే. అదే విధంగా ఉరి తీసే సీన్ కోసం సాధన చేస్తుండగా ఒక్కసారిగా అది బిగుసుకుపోయి ప్రా
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో జరిగిన ఎడ్ల రేసులో విషాదం చోటుచేసుకున్నది. హోరీ హబ్బా అనే రెండు వేర్వేరు ఎడ్ల రేసులో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనలు శివమొగ్గ జిల్లాలోని షికారిపుర, జాడేలో చోటు చేసుకున్నాయి.
ఈ విషయమై న్యాయపరమైన విచారణ జరగాలని, సీఎంపై దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. పది మందికి పైగా జర్నలిస్టులకు ఈ నజరానాలను అందుకున్నారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ వాటిని ముఖ్యమంత్రి కార్యాలయం వెనకే తీసుకున్నట్లు జర్నలి�
కర్ణాటకలోని రామనగర్ జిల్లాలో కంచుగల్ బండె మఠాధిపతి బసవలింగ మహాస్వామి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. 25 ఏళ్లుగా మఠానికి నాయకత్వం వహిస్తున్న స్వామీ ఆత్మహత్య కర్ణాటకలో తీవ్ర చర్చకు దారితీసింది. స్వామీజీ హనీట్రాప్ లో చిక్కుకోవటం వల్లే ఆ�
కర్ణాటక మాండ్య జిల్లా నాగమంగలలోని వెంకటేశ్వర థియేటర్లో కాంతార సినిమా చూడటానికి రాజశేఖర్ అనే 45 ఏళ్ల వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఉదయం ఆటకి వెళ్ళాడు. సినిమా చూస్తూ స్నేహితులతో కలిసి.......
స్కూలు డెవలప్మెంట్ పేరిట పేరెంట్స్ నుంచి ప్రతి నెలా రూ.100 వసూలు చేయాలన్న నిర్ణయాన్ని కర్టాటక సర్కారు వెనక్కి తీసుకుంది. జీవో జారీ చేసిన నాలుగు రోజుల్లోనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
ఈ సినిమా గురించి తాజాగా చేతన్ మాట్లాడుతూ... బ్రాహ్మణిజంలో గిరిజనుల సంస్కృతి కలిసిపోయిందని అన్నారు. అయితే, ఆ రెండూ విభిన్న రకాల సంస్కృతులని, ‘భూత కోల’ అనేది హిందూ సంస్కృతి కాదని చెప్పారు. దీంతో శివకుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో
కర్ణాటక మంత్రి వి.సోమన్న ఓ మహిళ చెంపపై కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చామరాజనగర్ జిల్లాలోని హంగాలా గ్రామంలో భూమిపట్టాల పంపిణీ చేస్తోన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తనకు భూమి పట్టా అందలేదని ఓ మహిళ అధిక
కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష పదవి ఎన్నిక సోమవారం జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలో రాహుల్ గాంధీ ఎక్కడ ఓటు వేస్తారనే అంశంలో సందేహాలున్నాయి. ఎందుకంటే ఆయన ‘భారత్ జోడో యాత్ర’లో భాగంగా కర్ణాటకలో పర్యటిస్తున్నారు.
కర్నాటక హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన అస్పష్టమైన తీర్పుపై ఏఐఎంఐఎం చీఫ్..ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. ముస్లిం బాలికల హిజాబ్ను బలవంతంగా తొలగించాలని కేంద్రం చూస్తోందంటూ మండిపడ్డారు.మా కుమార్తె