Home » karnataka
కర్ణాటకలో ప్రభుత్వ పాఠశాలలకు కాషాయ రంగు వేయాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అయితే, ఇందులో తప్పేముందని ప్రశ్నించారు సీఎం బొమ్మై.
మేము రోజూ కూలీ పని చేసుకుని బతుకుతాం. ర్యాలీకి తీసుకెళ్లాలంటే మా రోజు కూలి ఇవ్వాలని చెప్పాము. దాని ప్రకారమే ముందుకు వాళ్లు ఒక్కొక్కరికి 500 రూపాయలు ఇస్తామని చెప్పి తీసుకెళ్లారు. అయితే వెళ్లిన అనంతరం ఒక వ్యక్తి మాకు 100 రూపాయలు ఇవ్వడానికి ప్రయత్
ప్రభుత్వ స్కూల్ లో దారుణం జరిగింది. 54 ఏళ్ల పీఈటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్) నీచానికి ఒడిగట్టాడు. 15మంది విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
కొడుకును కనాలని చాలా కాలంగా ఆశపడుతున్నాడు ఓ వ్యక్తి. అయితే, అతడికి ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. నాలుగోసారి అతడి భార్య గర్భం దాల్చింది. ఈ సారైనా కొడుకు పుట్టాలని దేవుడిని వేడుకున్నాడు. తాజాగా, అతడి భార్య కాన్పు కోసం ఆసుపత్రికి వెళ్లింది. పండం�
గత ఆగష్టులో వినాయక చవితి వేడుకలు జరిగిన కర్ణాటక, హుబ్లీలోని ఈద్గా మైదానంలో టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. దీని కోసం ఎంఐఎం పార్టీ.. అధికారులకు దరఖాస్తు చేసుకుంది.
కర్ణాటకలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. శుక్రవారం రాత్రి బీదర్లోని బెమలఖేడా ప్రభుత్వ స్కూలు వద్ద ఆటోను లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మహిళలు అక్కడికక్కడే మృతి
కర్నాటకలో దారుణం జరిగింది. తుముకూరు జిల్లా ప్రభుత్వ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తల్లి, ఇద్దరు పసికందులు ప్రాణాలు కోల్పోయారు. ఆధార్, హెల్త్కార్డు లేదని ప్రసవం చేయడానికి నిరాకరించడంతో తల్లి, కవలలు మృతి చెందారు.
కర్నాటకలోని మైసూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. జనావాసాల్లోకి వచ్చిన ఓ చిరుత పులి బీభత్సం సృష్టించింది. రోడ్డెక్కిన చిరుత... మనుషులపై దాడి చేసి వెన్నులో వణుకు పుట్టించింది. నడిరోడ్డుపై హల్ చల్ చేసింది.
పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణిని ఆస్పత్రిలో చేర్చుకోకుండా తిరిగి పంపించారు ప్రభుత్వాసుపత్రి వైద్యులు. దీంతో గర్భిణి ఇంట్లోనే కవలలకు జన్మనిచ్చింది. అయితే, అధిక రక్తస్రావం కావడంతో అక్కడే మరణించింది. కాస్సేపటికి కవలలు కూడా ప్రాణాలు కోల్పో
బెంగళూరులో ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశం ప్రారంభమైంది. మూడురోజుల పాటు కొనసాగనున్న ఈ సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించారు.