Home » karnataka
తల్లిపాలు తాగటం చంటిబిడ్డకు..పాలు పట్టించటం తల్లికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని కర్ణాటక హైకోర్టు కీలక తీర్పునిచ్చింది.
కర్ణాటకలో అమానవీయ ఘటన జరిగింది. విషాహారం ఇవ్వడంతో 20కిపైగా కోతులు మృతి చెందాయి. వాటిని గోనె సంచుల్లో కుక్కి కోలార్ హైవే సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేశారు.
కూల్ డ్రింక్ కొనేందుకు షాప్ దగ్గరకు వెళ్లిన యువతిపై నలుగురు క్యాబ్ డ్రైవర్లు లైంగిక దాడికి యత్నించారు. గొర్రెల కాపర్లు గమనించి అటుగా రావడంతో యువతిని వదిలి పారిపోయారు.
ఓ గ్రామంలో దళితులు మొదటిసారిగా దేవాలయాలను దర్శించుకున్నారు. ఈ ఆనందంతో వారుకన్నీరు పెట్టుకున్నారు.ఇన్నాళ్టికి మేం భగవంతుడిని చూశాం అంటూ ఆనందం వ్యక్తం చేశారు.
బెంగళూరులో మరో భవనం కుప్పకూలింది. బెంగళూరు మిల్క్ యూనియన్ లిమిటెడ్ సిబ్బంది నివాసం ఉంటున్న మూడు అంతస్తుల భవనం కూలిపోయింది.
భారత్ బంద్ ర్యాలీలో ఓ నిరసనకారుడు కారును డీసీపీ పాదాలపైకి ఎక్కించాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులోని గోరగుంటెపాళ్య వద్ద జరిగింది.
కర్ణాటకలో కోతి వ్యక్తిపై పగ పట్టింది. అధికారులకు పట్టించాడనే కారణంతో ఆ వ్యక్తిపై కోపం పెంచుకుంది. 22 కిలోమీటర్ల దూరంలోని అడవిలో విడిచిపెట్టినప్పటికీ, మళ్లీ అదే గ్రామానికి వచ్చింది.
కర్ణాటక మాజీ సీఎం,ఎనిమిదిసార్లు ఎమ్మెల్యే బీఎస్ యడియూరప్పను 2020-21 సంవత్సరానికి ఉత్తమ శాసనసభ్యుడిగా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎంపిక చేసింది.
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్సీ భారతి శెట్టి మహిళా ఉద్యోగినుల భద్రత గురించి మాట్లాడిన మాటలు వివాదంగా మారాయి. రాత్రివేళల్లో పనిచేస్తున్న మహిళలు లక్ష్యంగా నేరాలు జరుగుతున్నాయని అన్నారు.
నాలుగేళ్ల పిల్లాడిని తీసుకుని గుడికి వచ్చాడని దళుతుడికి గ్రామ పెద్దలు రూ.25వేలు జరిమానా వేసిన ఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.