Home » karnataka
కుటుంబ సభ్యుల్లోనే సమానంగా చూడటం లేదని.. తనపై వివక్ష చూపిస్తున్నారంటూ విషమిచ్చి చంపేసింది ఓ టీనేజర్.
పురుషులు మహిళలపైనే అత్యాచారం చేస్తారని అనుకుంటే పొరపాటే... సమాజంలో వింత వింత పోకడలు వెలుగు చూస్తున్నాయి. స్వలింగ సంపర్కులు ఇటీవలి కాలంలో పెరిగి పోయారు.
కర్ణాటక పోలీసులు కాషాయ వస్త్రాలు ధరించారు. దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడుతు.. సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఖాకీలు కాషాయ వస్త్రాలు ధరించటం పలువివాదాలకు దారి తీస్తోంది
ఓ వ్యక్తిని హత్య చేసేందుకు సుఫారీ తీసుకున్న గ్యాంగ్ పొరపాటున మరో వ్యక్తిని హత్యచేసింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని శివమొగ్గ నగరంలో చోటుచేసుకుంది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న కొత్త దంపతుల మధ్య కొద్దికాలంలోనే మనస్పర్ధలు వచ్చాయి. ఇద్దరి మధ్య ఆవేశమో,అనుమానమో తెలియదు గానీ భర్త భార్యనుదారుణంగా హత్యచేసాడు.
నైరుతి రుతుపవనాల తిరోగమనరేఖ కోహిమా, సిల్చార్, కృష్ణానగర్, బారిపాడ, మల్కన్ గిరి, హనంకొండ, ఔరంగబాద్, సిల్వాసా ప్రాంతముల గుండా కొనసాగుతున్నది.
కర్ణాటక రాజధాని బెంగళూరులో వరుసగా భవనాలు కూలిపోతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగళూరులోని కమలా నగర్ లో నాలుగంతస్తుల భవనం ఓ పక్కకు ఒరిగింది.
కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్పై సొంత పార్టీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. డీకే శివకుమార్ లంచాలు తీసుకుంటారని, మద్యం సేవిస్తారంటూ చేసిన వ్యాఖ్యల వీడియో లీక్ అయ్యింది. ఈ వీడియో
దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారి గుడిలో ఓ ముస్లిం మహిళ పూజలు చేశారు. 50 ఏళ్ల క్రితం ఆ అమ్మవారి గుడిని ఆమె భర్త కట్టి హిందువులకు అంకితం చేయటం విశేషం.
భారతీయ మహిళలు పాశ్చాత్యపోకడలకు పోతున్నారని..పెళ్లి వద్దు..పిల్లలు వద్దు అంటున్నారనీ..ఒక వేళ పిల్లల్ని కనాలనుకున్నాగానీ..సరోగసీ ద్వారానే కావాలనుకుంటున్నారని మంత్రి వ్యాఖ్యనించారు.