Home » karnataka
కోలార్ పట్టణంలో కుటుంబం అంతా ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు తెలిసాయి. తీగలాగితే డొంక కదిలింది అన్నట్లుగా..పెళ్లికాకుండా తల్లి అయిన విద్యార్ధిని, ఆ బిడ్డను మాయం చేసిన మరో యువతి..
కర్ణాటకకు చెందిన ట్రాన్స్ జెండర్ ను పద్మశ్రీ పురస్కారం వరించింది. పద్మ అవార్డు అందుకుంటు..ట్రాన్స్ జెండర్ మంజమ్మ జోగతి రాష్ట్రపతి తన చీర కొంగుతో దిష్టితీసి ఆశీర్వాదించారు.
కర్ణాటక నుంచి ఏపీకి తీసుకు వస్తున్న అక్రమ మద్యాన్ని అనంతపురం జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు.
యువతలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించడంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్ధానం హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత పోటీలు నిర్వహిస్తున్నారు.
నారింజ పండ్లు అమ్ముకునే వ్యక్తి అక్షర మునిగా ఎలా మారాడు? రోడ్లపై పండ్లు అమ్ముకునే వ్యక్తిని పద్మశ్రీ అవార్డు ఎలా వరించింది? పేదపిల్లల అక్షరదాత పద్మ అవార్డు గ్రహీతగా మారిన గొప్పదనం
ఈ గొర్రెపోతు ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అక్షరాలా లక్షల రూపాయలకు అమ్ముడై గొర్రె కూడా ఇంత ధర ఉంటుందా?అనిపించింది.
భర్త పరాయి పురుషుల దగ్గరకు వెళ్ళమని వేధింపులకు గురిచేస్తున్న భర్తను దారుణంగా హత్యచేసింది రెండో భార్య. అనంతరం పోలీసుల ముందు లొంగిపోయింది.
తులసీ గౌడ.. కర్ణాటకకు చెందిన 72ఏళ్ల మహిళ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే రూ.130 కోట్ల పాల బకాయిలు చెల్లిస్తే గానీ అంగన్వాడీలకు పాలు సరఫరా చేయలేమని కర్ణాటక పాల సరఫరా దారుల సమాఖ్య సోమవారం స్పష్టం చేసింది.
పునీత్ రాజ్కుమార్ మరణాన్ని ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక పునీత్ ఇక లేరన్న వార్త విని 12 మంది అభిమానులు బలవన్మరణానికి పాల్పడ్డారు.