Home » karnataka
ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన మహిళ , ఔత్సాహిక మోడల్ గా పని చేస్తున్న మరో మహిళను మార్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసిన ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది.
పెళ్లికి ముందే ఓ యువతికి నూరేళ్లు నిండాయి. కాబోయే భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రము హుబ్లీలో చోటుచేసుకుంది.
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి 3 వారాలు దాటినా ఆయన అభిమానులు ఇంకా ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.
ఇకపై బస్సుల్లో ప్రయాణించే సమయంలో ఫోన్లలో పాటలు, వీడియోలు బయటకు వినిపించేలా ప్లే చేయడం నిషేధం విధించింది కర్నాటక ఆర్టీసీ.. హైకోర్టు ఆదేశాల మేరకు కర్నాటక ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
పురానత ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయని క్షుద్రపూజలు చేసిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. .పూజల్లో స్త్రీని నగ్నంగా కూర్చోపెడితే గుప్త నిధులు కనిపిస్తాయని నమ్మించి..
మా అమ్మను చంపటం నేను చూశాను అని కూతురు చెప్పిన సాక్ష్యంతో తండ్రికి జీవిత ఖైదు వేసింది కోర్టు.
కన్నూరు నుంచి బెంగళూర్ వెళ్తున్న తరుణంలో బెంగళూరు డివిజన్లోని తొప్పూరి-శివ్డీ ఘాండ్ మధ్య రైలు వెళ్తున్న సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి.
ఆలయంలోని హుండీలో భక్తులు వేసిన లెటర్ లు చదివిన ఆలయ పూజారులు, అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కర్నాటకలో చోటు చేసుకుంది.
కోలార్ పట్టణంలో కుటుంబం అంతా ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు తెలిసాయి. తీగలాగితే డొంక కదిలింది అన్నట్లుగా..పెళ్లికాకుండా తల్లి అయిన విద్యార్ధిని, ఆ బిడ్డను మాయం చేసిన మరో యువతి..
కర్ణాటకకు చెందిన ట్రాన్స్ జెండర్ ను పద్మశ్రీ పురస్కారం వరించింది. పద్మ అవార్డు అందుకుంటు..ట్రాన్స్ జెండర్ మంజమ్మ జోగతి రాష్ట్రపతి తన చీర కొంగుతో దిష్టితీసి ఆశీర్వాదించారు.