Home » karnataka
నిరుద్యోగులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. సౌత్ వెస్టర్న్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది.
కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప సన్నిహితుల నివాసాల్లో గురవారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
కర్ణాటకలో విషాద ఘటన చోటుచేసుకుంది. బెళగావి జిల్లా బదల అంకాలగిరిలో ఇల్లు కూలి ముగ్గురు చిన్నారులతో సహా ఏడుగురు మృతి చెందారు.
దేశంలో నాలుగు వేల మంది సివిల్ సర్వెంట్స్ కు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) శిక్షణ ఇచ్చిందని.. ఇప్పుడు వాళ్లే బ్యూరోక్రసీలో ఉండి అన్ని ప్రభుత్వ సంస్థల్ని నియంత్రిస్తున్నారని
కర్ణాటకలో దారుణం జరిగింది. లైంగిక దాడిని ప్రతిఘటించిన మహిళను సజీవదహనం చేసాడో వ్యక్తి. ఈ ఘటన రాష్ట్రంలోని యాద్గిర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
పెళ్లై చక్కగా కాపురం చేసుకుంటున్న కుటుంబంలో పక్కింటి వ్యక్తి చిచ్చు పెట్టాడు. వివాహిత మహిళతో సంబంధం పెట్టుకున్నాడు.
పెళ్లై భార్యా పిల్లలు ఉన్న వ్యక్తి పక్క ఊర్లోని మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె మోహంలో పడి కుటుంబ సభ్యులను పట్టించుకోవటం మానేశాడు.
టీవీ సీరియల్స్ నటి సౌజన్య (25) ఆత్మ హత్య కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది.
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 26,727 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
గతంలో గన్ లైసెన్స్ పొందాలంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. ఇకపై ఆన్లైన్ ద్వారా లైసెన్స్ కి దరఖాస్తు చేసుకునే వెసులుపాటు కల్పించింది ప్రభుత్వం.