Home » karnataka
సీఎం పదవికి రాజీనామా చేసినా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న యడియూరప్ప తన పదవి నుంచి తప్పుకునే క్రమంలో ఉద్యోగులకు శుభవార్త చెప్పారు.చివరినిమిషంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులకు
పెళ్ళై మూడేళ్లైనా కార్యం కాకపోవడంతో ఓ మహిళ కోర్టు మెట్లెక్కింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. తీర్పు రానుంది
కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడియూరప్పనే ఇకపై కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కర్ణాటక కొత్త సీఎం బీఎల్ సంతోషన్ నియామకాన్ని బీజేపీ అధిష్ఠానం ఫైనల్ చేసినట్లు సమాచారం.
గోవా-కర్ణాటక బోర్డర్ లోని ప్రఖ్యాత దూద్సాగర్ జలపాతం దగ్గర ఓ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.
యడియూరప్పను సీఎం పదవి నుంచి తొలగిస్తే బీజేపీకి కష్టమేనని ఆపార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్ కల్పంచాలని నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రంగా కర్ణాటక ప్రభుత్వం రికార్డు క్రియేట్ చేసింది.
అదేంటి.. పోలీసు అధికారులు పెళ్లికి వెళ్లకూడదా? విందు ఆరగించకూడదా? అలా చేస్తే తప్పా? అనే సందేహాలు మీకు కలిగి ఉండొచ్చు. నిజమే.. పోలీసు అధికారులు ఏదైనా పెళ్లికి వెళ్లొచ్చు, విందు కూడా ఆరగించవచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ, ఈ పోలీసులు వెళ్లింద�
కర్ణాటక సీఎం యడ్యూరప్ప రాజీనామా చేస్తారనే వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆయన ఢిల్లీ వెళ్లటం..ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాలతో భేటీ కావటంతో ఆయన మరోసారి రాజీనామా చేస్తారనే వార్తలు వచ్చ
కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వం మార్పు మరియు కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో శుక్రవారం(జులై-16,2021) సీఎం యడియూరప్ప ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు.