Home » karnataka
డ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటకలో సోమవారం నుంచి నైట్ కర్ఫ్యూ(రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు),వీకెండ్ లాక్ డౌన్ కొనసాగుతుందని సీఎం బసవరాజ్ బొమ్మై శుక్రవారం ప్రకటించారు.
కర్ణాటక నూతన మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది.
తాళి కట్టి జీవితాంతం తోడుంటానని బాసలు చేసిన భర్త పరాయి స్త్రీ మోజులో పడ్డాడు. ఆ విషయం భార్యకు తెలిసి భర్తను ప్రశ్నించింది. కోపంతో ఉన్నభర్త, భార్య మెడకు సెల్ ఫోన్ చార్జర్ వైరు బిగించి హత్య చేసిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
కష్టపడి డబ్బు సంపాదించాలనే ఆలోచన పోయింది చాలామందికి. అక్రమంగా, ఈజీ మనీ సంపాదించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కర్ణాటకలోని మంగుళూరులో ఒక వ్యాపార వేత్తను హానీ ట్రాప్ చేసిన జంట ఆ వ్యాపార వేత్త నుంచి రూ.2.85 లక్షలు
దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
కర్ణాటకలోని హసన్ జిల్లాలో దారుణం జరిగింది. మూగజీవాల పట్ల కొందరు వ్యక్తులు అమానుషంగా ప్రవర్తించారు. వానరాలకు విషం పెట్టి.. గోనె సంచుల్లో కుక్కి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో 30 కోతులు మరణించాయి.
కర్నాటక తదుపరి ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై, ఈరోజు(28 జులై 2021) ప్రమాణస్వీకారం చేయనున్నారు. శక్తివంతమైన లింగాయత్ సామాజికవర్గానికి చెందిన యడ్యూరప్ప స్థానంలో అతనికి సన్నిహితుడిగా, నమ్మకస్తుడైన బొమ్మై కర్నాటక ముఖ్యమంత్రి పదవికి ఎంపికయ్యారు.
తాను ఆదేశాలు ఇస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ ట్రాక్టర్ చెత్త తీసుకుని వెళ్లి మున్సిపల్ కమిషనర్ ఇంటి ముందు వేశాడు.
కర్నాటక రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మైని ప్రకటించింది. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బొమ్మై కర్నాటకకు యడియూరప్ప వారసుడిగా 30వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
కర్నాటక సీఎం ఎవరు..? అనే ప్రశ్నకు ఎట్టకేలకు సమాధానం దోరికింది. యడ్డీ నిశ్ర్కమణతో ఖాళీ అయిన ఆ ప్లేస్లోకి బసవరాజు బొమ్మైని నియమిస్తూ బిజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.