Home » karnataka
కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలకు ఎక్కువ ప్రమాదం పొంచి ఉందనే నిపుణులు హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. పిల్లలకు ప్రత్యేకించి ఇంకా వ్యాక్సిన్లు
ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. తమ మనసులోని మాట పేదలకు చెప్పారు. పెద్దలు పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది
నాగుల చవితి పర్వదినం రోజు నిజమైన పాములకు పూజలు చేశాడు కర్ణాటకకు చెందిన గోవర్ధన్.. గత కొన్నేళ్లుగా తాను నిజమైన పాములకు పూజలు చేస్తున్నాని తెలిపాడు. కాగా గోవర్ధన్ గత 30 ఏళ్లుగా పాములను పట్టుకొని అడవుల్లో వదిలేస్తున్నారు. ఇప్పటివరకు వెయ్యికి ప�
కర్ణాటక రాజధాని బెంగళూరులో గత ఐదు రోజులుగా చిన్నపిల్లలో కరోనా కేసుల పెరుగుదల కనిపిస్తోంది.
కరోనాకు సంబంధించిన ఈటా వేరియంట్ కేసు ఆగస్టు 5న కర్ణాటకలోని మంగళూరులో బయటపడింది. నాలుగు నెలల క్రితం దుబాయ్ నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన వ్యక్తిలో COVID-19 పాజిటివ్ రాగా.. ఆ వ్యక్తిలో ఈటా వేరియంట్ కనిపించింది.
కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. మిద్దెపై బట్టలు ఆరేయడానికి వెళ్లిన ఇంద్ర ఆమె మనుమరాలు కరెంట్ షాక్ గురై మృతి చెందారు. వీరిని కాపాడేందుకు వెళ్లిన ఇంద్ర కూతురు మహాలక్ష్మి కూడా కరెంట్ షాక్ తో మరణించారు
బీజేపీ సీనియర్ నేత, కర్నాటక పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప..పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి వివాదానికి తెరలేపారు.
వ్యవసాయ భూమిలో తవ్వకాలు జరుపుతుండగా హఠాత్తుగా భూమి లోపలికి కుంగిపోయి భూమిలో దాచిన ప్రాచీన కాలం నాటి వస్తువులు బయటపడ్డాయి. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరు రురల్ జిల్లా మాగడి తాలూకాలోని దేవర మఠానికి చెందిన భూముల్లో తవ్వకాలు జరుపుతుండగా భూమికుం�
100 మంది నర్సింగ్ విద్యార్థులు కరోనా బారినపడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లాలో చోటుచేసుకొంది. అయితే కరోనా సోకిన వారిలో చాలామందిలో లక్షణాలు లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. కాగా కరోనా సోకిన వారిలో కొద్దిమంది తాజాగా కేరళ నుంచి వచ్చిన వారు ఉన
కర్నాటకలో దొంగల ముఠా రెచ్చి పోయింది. కంటైనర్ లారీని అడ్డుకుని ఎంఐ ఫోన్లు చోరీ చేశారు. రూ.6.4 కోట్ల విలువైన సెల్ఫోన్లు దోపిడీ చేశారు.