-
Home » Karnati Rambabu
Karnati Rambabu
విజయవాడ దుర్గగుడి పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు.. అవేంటంటే!
ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మల్లేశ్వరస్వామి ఆలయం దర్శనం ప్రారంభమవుతుందని, ఈ నేపథ్యంలో ఆలయానికి లైటింగ్ ఏర్పాటు చేయాలని పాలకమండలి నిర్ణయించినట్టు చెప్పారు.
దుర్గ గుడి ఛైర్మన్పై హత్యాయత్నం
Attack On Karnati Rambabu : దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి విషయం తెలిసిన వెంటనే ఛైర్మన్ రాంబాబుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు సీపీ.
దసరా నవరాత్రులకు 15 లక్షల మంది భక్తులు.. రూ.14.71 కోట్ల ఆదాయం : దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు
లడ్డు ప్రసాదాలు 15,05,638 అమ్మకం జరిగాయని తెలిపారు. రూ.3.75 కోట్లు లడ్డు ప్రసాదం ఆదాయం వచ్చిందని వెల్లడించారు.
ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లపై జనసేన నేత పోతిన మహేష్ విమర్శలు.. కౌంటర్ ఇచ్చిన దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు
మహేష్ మాట్లాడుతున్న సమయంలో ఇక ఆపాలంటూ ఫెస్టివల్ ఇంఛార్జ్ ఆజాద్, పోలీసులు కోరారు. రాజకీయాలకు ఇది వేదిక కాదంటూ మీడియా పాయింట్ నుండి మహేష్ ను పోలీసులు పంపించేశారు.
విజయవాడ దుర్గగుడి చైర్మన్కు అందని ఆహ్వానం
విజయవాడ దుర్గగుడి చైర్మన్కు అందని ఆహ్వానం
Vijayawada : దుర్గగుడి పాలకమండలి కీలక తీర్మానాలు.. వృద్ధులు, వికలాంగులకు వాహనాలు.. ఏడాదిలోపు చిన్న పిల్లల తల్లులకు ప్రత్యేక క్యూలైన్
అమ్మవారి స్థల పురాణంపై డాక్యుమెంటరీ రూపొందించేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. దుర్గా ఘాట్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. అమ్మవారి సేవలను సోషల్ మీడియా, యూట్యూబ్ లో లైవ్ టెలికాస్ట్ ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తామన
Durga Temple: దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలు.. రూ.300 దర్శనానికి ఉచితంగా ఒక లడ్డూ.. ఇంకా..
దుర్గగుడిలో పనిచేసే ఎన్ఎమ్ఆర్, కాంట్రాక్టు తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం...
Karnati Rambabu : విజయవాడ దుర్గమ్మకు పవిత్ర సారె సమర్పించిన చైర్మన్ కర్నాటి రాంబాబు
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, జగన్ సంక్షేమ పథకాలు దిగ్విజయంగా కొనసాగాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు. దేవాలయంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు బోర్డు మీటింగ్ లో కొన్ని తీర్మానాలు చేస్తున్నామని చెప్పారు.
Indrakiladri : జూన్ 19 నుంచి ఇంద్రకీలాద్రిపై ‘ఆషాడమాసం సారె’ ప్రారంభం..
జూన్ 19వ తేదీ నుండి విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాడమాసం సారె ప్రారంభమవుతుందని దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో భ్రమరాంబ తెలిపారు.
Durga Temple : దుర్గగుడి పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు
Durga Temple : అమ్మవారి దర్శన సమయంలో వృద్ధులకు, వికలాంగులకు మరిన్ని వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొండ దిగువున ఆర్జిత సేవ టిక్కెట్ల విక్రయాల కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు రాంబాబు వెల్లడించారు.