Home » Karumuri Nageswara Rao
ఈ స్కాంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మొత్తం 754 కోట్ల రూపాయల విలువచేసే బాండ్లు జారీ చేస్తే అందులో దాదాపు 691 కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ఆంధ్రలో ఇల్లు లేదని, వారు హైదరాబాద్ లో ఉంటారని పేర్కొన్నారు. వాలంటరీకి జీతం కాదు ఇచ్చేది, గౌరవ వేతనం అని అన్నారు.
అమరావతిలో కారుమూరి నాగేశ్వరరావు మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రంలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ, నష్టపోయిన రైతులకు పరిహారం అందచేస్తామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు తన ఉనికి కాపాడుకోవడం కోసం మాత్రమే రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నాడని విమర్శించారు.
నీరు, మొక్క, చెట్టు, పుట్టా అంటూ చంద్రబాబు, లోకేశ్ దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు రైతులకు అన్యాయం చేస్తే.. రైతులకు అండగా నిలిచినా ఒకే ఒక వ్యక్తి సీఎం జగన్ అని కొనియాడారు.
ఐదేళ్ల పాలనలో ఒక్క జాబ్ ఇవ్వలేదు.. మళ్ళీ ఇప్పుడు జాబ్ ఇస్తాను అంటున్నాడు అని పేర్కొన్నారు. ప్రజల్ని మరోసారి వంచన చెయ్యాలని చంద్రబాబు చూస్తున్నాడని చెప్పారు.
ఏపీ మంత్రులకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో ఏముందని ప్రశ్నించిన ఏపీ మంత్రి ఇక్కడికి వచ్చి చూస్తే ఏముందో తెలుస్తుందన్నారు.
రేషన్ బియ్యానికి నగదు బదిలీ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి దీన్ని వాయిదా వేసింది.
రైతుల కల్లాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి చెప్పారు. రైతులకు ఆలస్యం లేకుండా సకాలంలో డబ్బులు పడేలా..