-
Home » Karumuri Venkata Nageswara Rao
Karumuri Venkata Nageswara Rao
ఏపీలో మరో భారీ స్కామ్? టెన్షన్ పడుతున్న వైసీపీ నేతలు..!
వేల కోట్ల రూపాయల స్కాం జరగడంతో మనీలాండరింగ్ కేసులు కూడా నమోదు చేసే అవకాశాలు ఉండటంతో ఎవరి కొంప కొల్లేరు అవుతుందనేది సస్పెన్స్గా మారింది.
ఇక అంతా అయిపోనట్టేనా? ఇళ్లకే పరిమితమైన వైసీపీ నేతలు..!
రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎందుకు ఓడిందనే విషయంపైనా ఏ ఒక్కరూ సమీక్షించుకోకపోవడంతో పార్టీలో గందరగోళం పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే కొందరు ద్వితీయ శ్రేణి నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారంటున్నారు.
చంద్రబాబు చెప్పేవన్నీ మాయమాటలే!
AP Election Campaign : చంద్రబాబు చెప్పేవన్నీ మాయమాటలే!
కారుమూరి వర్సెస్ రాధాకృష్ణ.. ఈసారి తణుకు తీర్పు ఎలా ఉండబోతోంది?
రెండు పార్టీలూ హోరాహోరీగా తలపడుతుండటంతో తణుకులో రాజకీయం ఆసక్తికరంగా మారింది. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 33 వేల ఓట్లు ఉన్నాయి. ఇందులో కాపు సామాజికవర్గం ఓట్లే దాదాపు 55 వేలు ఉన్నాయి. ఇవికాక కమ్మ సామాజికవర్గం ఓట్లు 20 వేలు ఎన్నికల్లో ప్రభావం చూప�
Karumuri Nageswara Rao : బాంబ్ బ్లాస్ట్ ఘటనలో చంద్రబాబుని కాపాడింది ఆమే, పవన్ కల్యాణ్ తెలుసుకో- మంత్రి కారుమూరి హాట్ కామెంట్స్
సీఐ అంజూ యాదవ్ నిజాయితీ గల అధికారి అని మంత్రి కారుమూరి అన్నారు. అసలు అంజూ యాదవ్ గురించి పవన్ కల్యాణ్ కు తెలుసా అని అడిగారు.(Karumuri Nageswara Rao)
Karumuri Nageswara Rao : పవన్ కల్యాణ్పై పోటీకి నేను రెడీ- మంత్రి హాట్ కామెంట్స్
Karumuri Nageswara Rao : పవన్ కు పరిపాలనపై అవగాహన లేదని మంత్రి కారుమూరి విమర్శించారు.
Karumuri Nageswara Rao: వచ్చే ఏపీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసినా సరే…: అమిత్ షా వ్యాఖ్యలపై ఏపీ మంత్రి
అమరావతిలో కారుమూరి నాగేశ్వరరావు మీడియా సమావేశంలో మాట్లాడారు.
Karumuri Venkata Nageswara Rao : పట్టుమని 10వేల మంది కూడా రాలేదు, ఏపీలో టీడీపీ క్లోజ్- మంత్రి కారుమూరి
Karumuri Venkata Nageswara Rao : చంద్రబాబు మేనిఫెస్టో ప్రజలు నాలుక గీసుకోవడానికి కూడా పనిచేయదు. చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మరు.
Karumuri Nageswara Rao : ఏ క్షణమైనా చంద్రబాబు అరెస్ట్- మంత్రి సంచలన వ్యాఖ్యలు
Karumuri Nageswara Rao : ఎన్టీఆర్ కి భారతరత్న ఇస్తే లక్ష్మీపార్వతి అందుకుంటుందని చంద్రబాబు ఏనాడు అడగలేదు. ఎన్టీఆర్ బతికునప్పుడు వెన్నుపోటు పొడిచారు. చనిపోయిన తర్వాత కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారు.
Narsapuram Lok Sabha Constituency : రాజుల ఖిల్లా నర్సాపురంలో ఆసక్తిరేపుతున్న రాజకీయాలు….వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పదా?
తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాపు సామాజికవర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి. మంత్రి కొట్టు సత్యనారాయణపై ఆరోపణలు వినిపిస్తున్న వేళ.. ఫ్యాన్ పార్టీ గ్రాఫ్ తగ్గుతోందన్న విమర్శల