Home » Karumuri Venkata Nageswara Rao
వేల కోట్ల రూపాయల స్కాం జరగడంతో మనీలాండరింగ్ కేసులు కూడా నమోదు చేసే అవకాశాలు ఉండటంతో ఎవరి కొంప కొల్లేరు అవుతుందనేది సస్పెన్స్గా మారింది.
రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎందుకు ఓడిందనే విషయంపైనా ఏ ఒక్కరూ సమీక్షించుకోకపోవడంతో పార్టీలో గందరగోళం పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే కొందరు ద్వితీయ శ్రేణి నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారంటున్నారు.
AP Election Campaign : చంద్రబాబు చెప్పేవన్నీ మాయమాటలే!
రెండు పార్టీలూ హోరాహోరీగా తలపడుతుండటంతో తణుకులో రాజకీయం ఆసక్తికరంగా మారింది. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 33 వేల ఓట్లు ఉన్నాయి. ఇందులో కాపు సామాజికవర్గం ఓట్లే దాదాపు 55 వేలు ఉన్నాయి. ఇవికాక కమ్మ సామాజికవర్గం ఓట్లు 20 వేలు ఎన్నికల్లో ప్రభావం చూప�
సీఐ అంజూ యాదవ్ నిజాయితీ గల అధికారి అని మంత్రి కారుమూరి అన్నారు. అసలు అంజూ యాదవ్ గురించి పవన్ కల్యాణ్ కు తెలుసా అని అడిగారు.(Karumuri Nageswara Rao)
Karumuri Nageswara Rao : పవన్ కు పరిపాలనపై అవగాహన లేదని మంత్రి కారుమూరి విమర్శించారు.
అమరావతిలో కారుమూరి నాగేశ్వరరావు మీడియా సమావేశంలో మాట్లాడారు.
Karumuri Venkata Nageswara Rao : చంద్రబాబు మేనిఫెస్టో ప్రజలు నాలుక గీసుకోవడానికి కూడా పనిచేయదు. చంద్రబాబు మేనిఫెస్టోను ప్రజలు నమ్మరు.
Karumuri Nageswara Rao : ఎన్టీఆర్ కి భారతరత్న ఇస్తే లక్ష్మీపార్వతి అందుకుంటుందని చంద్రబాబు ఏనాడు అడగలేదు. ఎన్టీఆర్ బతికునప్పుడు వెన్నుపోటు పొడిచారు. చనిపోయిన తర్వాత కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారు.
తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాపు సామాజికవర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి. మంత్రి కొట్టు సత్యనారాయణపై ఆరోపణలు వినిపిస్తున్న వేళ.. ఫ్యాన్ పార్టీ గ్రాఫ్ తగ్గుతోందన్న విమర్శల