Home » Kasibugga temple
నాకు 94ఏళ్లు. ఒక్కసారిగా జనం వచ్చేశారు. వారిని కంట్రోల్ చేయలేకపోయాను. నేను పక్కకి వెళ్లిపోయాను.
ఈ ఆలయానికి ప్రతి రోజూ 3వేల నుంచి 4వేల మంది వరకు భక్తులు వచ్చేవారు. శనివారం రోజున మాత్రం అంచనాలకు మించి ఏకంగా 20వేల మంది వరకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 16 మందికి ప్రాణాపాయం లేదని చెప్పారు.
తొక్కిసలాట తర్వాత టెంపుల్ వద్ద కొబ్బరికాయలు, ఇతర పూజా సామగ్రి, భక్తుల వస్తువులు ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా కనపడ్డాయి.
తన తల్లి విష్ణుప్రియ వాస్తు శాస్త్రంలో ప్రజ్ఞురాలు కావడంతో ఎక్కడ ఏ ఆలయ నిర్మాణం చేయాలి? ఏ విగ్రహం పెట్టాలి? శిల్పాలు ఏ విధంగా ఉండాలి? అనే వాటిలో తల్లి ఆదేశం ప్రకారం ముకుంద నిర్ణయాలు తీసుకున్నారు.