Home » Kathmandu
నేపాల్ దేశంలో ఆదివారం తెల్లవారుజామున మళ్లీ భూకంపం సంభవించింది. శనివారం రాత్రి సంభవించిన భారీ భూకంపం వల్ల 157 మంది మరణించిన ఘటన రెండో రోజే మళ్లీ నేపాల్ దేశాన్ని భూప్రకంపనలు వణికించాయి....
ఖాట్మండు సమీపంలో భూమికి 10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది.
ఆదిపురుష్ సినిమాలో సీతాదేవిని భారతదేశానికి సంబంధించిన వ్యక్తిగా చూపించడం, డైలాగ్స్ కూడా అలాగే ఉండటంతో నేపాల్ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీనిపై నేపాల్ రాజధాని ఖాట్మండు నగర మేయర్ సినిమా రిలీజ్ రోజు స్పందిస్తూ...
సుజానే 59 ఏళ్ల మహిళ గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి. గుండెకు పేస్ మేకర్ అమర్చినా ఎవరెస్ట్ ఎక్కి రికార్డు సాధించాలని కల గన్నారు. అదే లక్ష్యంతో ముందుకు సాగారు. కల నెరవేరకుండానే అనారోగ్యంతో చనిపోయారు.
నేపాల్ రాజధాని ఖాట్మాండులో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం ఖాట్మాండులో భూమి కంపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదు అయింది.
రాహుల్ గాంధీ నేపాల్ పర్యటన దేశంలో రాజకీయ దుమారానికి కారణమైంది. నేపాల్లోని ఓ నైట్క్లబ్కు రాహల్ వెళ్లినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో...