Home » KCR
సీఎం వ్యాఖ్యల వెనుక ఇంత స్టోరీ ఉందని తెలియక.. ఎవరికి తోచింది వారు చర్చించుకుంటున్నారు. అటు సీఎం రేవంత్, ఇటు మంత్రి సీతక్క కామెంట్లను బేస్ చేసుకుని బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తుండటంతో.. అసలు విషయమేంటో హస్తం పార్టీ నేతలు ఆఫ్ ద రికార్డులో చెబుత�
ఆ సమావేశానికి మాజీ మంత్రి హరీశ్రావును చీఫ్ గెస్ట్గా ఆహ్వానించినట్లు చెబుతున్నారు. హరీశ్రావు కూడా జగిత్యాల వస్తానని చెప్పగా, సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేశారట సంజయ్.
సికింద్రాబాద్, హైదారాబాద్, సైబరాబాద్ లతో పాటు నాల్గో సిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన రేవంత్.. ముచ్చర్లలో నాల్గో సిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు.
స్మార్ట్ మీటర్లు పెడితే ప్రతి నెల రైతులు ఎంత విద్యుత్తు వినియోగించుకున్నారో లెక్కలు తీస్తారు. ఆ తరువాత మెల్లమెల్లగా విద్యుత్ బిల్లులు వసూలు చేసే ప్రమాదం పొంచి ఉందన్న చర్చ జరుగుతోంది.
ఈ పరిస్థితే కొనసాగితే కొత్తగా ఎవరూ పార్టీలోకి వచ్చే అవకాశం ఉండదని.. అత్తెసరు మెజార్టీతో ప్రభుత్వాన్ని నడపడం కూడా కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎమ్మెల్యేలు ఎవరూ బీఆర్ఎస్ వైపు వెళ్లడం లేదు. బీఆర్ఎస్ వాళ్లు కావాలని చేసుకుంటున్న ప్రచారం.
తన మద్దతుతో ప్రభుత్వాలను ఏర్పాటు చేయించగలుగుతున్న ప్రొఫెసర్ కోదండరాం... ప్రభుత్వంలో భాగం కాలేకపోతున్నారంటున్నారు.
ఇక ఎన్నికల్లో ఆమె ఫొటో కూడా వేసేందుకు బీఆర్ఎస్ క్యాడర్ సాహసించకపోవడంతో ఇందూరులో కవిత పట్టుకోల్పోయినట్లేనా? అన్న చర్చ మొదలైంది.
పేదలకు ఎవరికీ కష్టాలు రాలేదు, మీ కుటుంబానికే కష్టాలు వచ్చాయి, ఆ కష్టాలను కప్పి పుచ్చుకోవడానికి పేదల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి ఉత్తమ్.. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.