Home » KCR
డబల్ ఇస్మార్ట్ మార్ ముంత చోడ్ చింత సాంగ్ లో కేసీఆర్ పాపులర్ డైలాగ్ 'ఏం చేద్దామంటావ్' అని కేసీఆర్ వాయిస్ తోనే వాడారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకు NDSA అనుమతి వచ్చే వరకు మేము నీరు నిల్వ చేయం.
బడ్జెట్ లో ఎన్నో తప్పుడు తడకలు ఉన్నాయి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి. ఉద్యోగుల జీతాలపై బడ్జెట్ లో ప్రస్తావనే లేదు.
ఈ బడ్జెట్ లో ఏ వర్గానికి కూడా లాభం లేదన్నారు కేసీఆర్. ఇక ఊరుకునేది లేదని, ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
మా మిత్రులు పదే పదే దీక్ష గురించి ఉబలాటపడుతున్నారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించామని మేము ఎప్పుడూ చెప్పుకోలేదు.
ఎన్నికల్లో గుండు సున్నా వచ్చినా మీ బుద్ధి మారకపోతే ఎలా? అంటూ బీఆర్ఎస్ నాయకులపై ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
రాష్ట్రం దివాళా తీయడానికి కారణం బీఆర్ఎస్ పదేళ్ల పాలన. ప్రతీ శాఖలో బిల్లులన్నీ పెండింగ్ లో పెట్టారు. మీరేం చేశారో చూసే ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇంకా అహంకారంతో ఇతరులను కించపరిచేలా మాట్లాడటం మంచిది కాదు.
ఒకవైపు ఎమ్మెల్యేలు చేజారకుండా చూసుకుంటూనే... పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించాలని పట్టుబడుతున్న బీఆర్ఎస్... కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నేతలను సిద్ధంగా ఉండాలని సూచిస్తుండటం హాట్టాపిక్గా మారింది.
బీఆర్ఎస్ఎల్పీ విలీనం కావాలంటే మొత్తం 26 మంది ఎమ్మెల్యేలు చేరాల్సివుంది. ప్రస్తుతం 10 మంది చేరడంతో ఇంకా టార్గెట్ను చేరుకోడానికి 16 మంది చేరాల్సివుంది.
సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో స్థానిక ఎన్నికల సమయానికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బలపడాలనే..